Wednesday, July 30Lend a hand to save the Planet
Shadow

Tag: Electric bus

Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

General News
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర రవాణా మంత్రి పంకజ్ సింగ్ (Minister Pankaj singh) మాట్లాడుతూ ఈ బస్సులు ఏప్రిల్ నుంచి రావడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఢిల్లీ (Delhi) ని భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రాజధానిగా మార్చడమే మా లక్ష్యం. 2027 నాటికి రాజధానిలోని అన్ని బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ఆధునిక రవాణా సాంకేతికతలపై కసరత్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.బస్సుల జీవితకాలం ముగియబోతోంది.వాస్తవానికి, అనేక DTC బస్సుల జీవితకాలం మార్చి 31 నుంచి ముగుస్తోంది. దీని కారణంగా బస్సుల కొరత ఏర్పడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్...
Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు

Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
Delhi | ఈనెలలో దేశ రాజధానికి 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus ) వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ.235 కోట్ల నష్టంలో ఉందని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు దిల్లీ రవాణా సంస్థను లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు."ఈ నెలలో మేము ఢిల్లీలో 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తాం" అని పంకజ్ కుమార్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని రేఖ గుప్తా ప్రభుత్వంలోని ఆరుగురు క్యాబినెట్ మంత్రులలో ఒకరైన సింగ్ ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాల్సిన ఉందని రవాణా, ఆరోగ్య, ఇతర శాఖల మంత్రి సింగ్ చెప్పారు. "ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గించేలా మనం ప్రజా రవాణాను మెరుగుపరచాలి" అని సింగ్ అన్...
PM e-Bus Sewa పథకం కింద 1,021 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్టర్

PM e-Bus Sewa పథకం కింద 1,021 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్టర్

EV Updates
PM e-Bus Sewa Shceme | JBM ఆటో లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన JBM ఎకోలైఫ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (JBM Ecolife Mobility Pvt Ltd), భారత ప్రభుత్వం అమ‌లు చేస్తున్న‌ PM e-బస్ సేవా పథకం-2 ప‌థ‌కం కింద 1021 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్‌ను అందుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ. 5,500 కోట్లు అని కంపెనీ తెలిపింది. ఈ బస్సులను గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలోని 19 నగరాల్లో మోహరించనున్నారు. కంపెనీ ఆర్డర్ బుక్‌లో ఇప్పుడు 11,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి.ఈ టెండర్ కింద, JBM Ecolife మొబిలిటీ (JBM Ecolife Mobility Pvt Ltd) ఎండ్-టు-ఎండ్ అమలును నిర్వహిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సు ఆపరేటర్లకు సకాలంలో చెల్లింపులు జరిగేలా, పరిశ్రమలో పాల్గొనేవారికి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులో చెల్లింపు భద్రతా యంత్రాంగం (PSM) ఉంది. ఈ ఎల‌క్ట్రిక్ బస్సులు 12 సంవత్సరాల విస్తరణ కాలంలో 32 బిలియన్ ప్రయాణీకు...
Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility | ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
Green Mobility | హైదరాబాద్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్‌ (ORR) పరిధిలో కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు (AMVI) నియామక పత్రాలను అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గడిచిన పది నెలల్లో ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు.మూసీ పునరుజ్జీవం అందరి బాధ్యతనగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ (Musi) పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబా...
TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్త‌గా 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..

General News, Green Mobility
TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో   హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామ‌ని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి ర‌వాణా, బిసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.pic.twitter.com/bh69GJsWiY — VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సు (TGSRTC Electric Buses) ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం మా...
Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

General News
Electric Bus | భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉన్న మొదటి నగరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ నగరంగా న్యూఢిల్లీ అవతరించింది. ఈమేర‌కు మంగళవారం ఢిల్లీలో కొత్త‌గా 320 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి, నగరంలో ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ సంఖ్య 1,970కి చేరుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాక‌పోక‌ల‌తో ఢిల్లీ కాలుష్యంపై పోరాటానికి బలం చేకూరుస్తుందని బాన్సెరాలో జరిగిన ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమంలో వీకే సక్సేనా చెప్పారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "మేము 320 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నాం. ఇవి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి. రాబోయే కాలంలో, ఇటువంటి మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంటే, ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నేను భావ...
FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

EV Updates
FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ( FAME ) రెండో దశ ను కొనసాగించేట్టు కనిపించడం లేదు.. కేంద్రం ఈవీలపై సబ్సిడీని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో మాటలో చెప్పాలంటే, FAME III పథకం అమలు చేయబడదు. ఇంతకుముందు, ఈ పథకం కొనసాగింపు గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ఇప్పుడు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా నార్త్ బ్లాక్ అభిప్రాయాలను అంగీకరించాయి. ఫేమ్ 2 కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలను తగ్గించింది, దీని ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, అమ్మకాలు ఇప్పుడు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఇది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ఇప్పుడు సహజంగా. స్వచ్ఛందంగానే జరుగుతోందని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. పెట్...
ప్ర‌పంచంలోనే తొలి Electric Double-Decker Bus

ప్ర‌పంచంలోనే తొలి Electric Double-Decker Bus

Electric vehicles
Electric Double-Decker Bus : ఈ రోజు భారతీయ రహదారులపై తిరుగుతున్న బస్సుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడం కొంచం కష్టమే.. కానీ 2018లో NITI ఆయోగ్ అధ్యయనం ప్రకారం, 1,000 జనాభాకు అత్యల్ప సంఖ్యలో 1.3 బస్సులను కలిగి ఉంది. ఇది బ్రెజిల్ (వెయ్యికి 4.74), దక్షిణాఫ్రికా (1,000కి 6.38). కంటే తక్కువ. కమర్షియల్ వెహికల్ త‌యారీ సంస్థ అయిన అశోక్ లేలాండ్ యొక్క ఎలక్ట్రిక్ వాహన విభాగమైన స్విచ్ మొబిలిటీ.. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును ఆగస్టు 18న ముంబైలో ఆవిష్కరించింది. ఈ డబుల్ డెక్కర్ కు సంబంధించి 200 యూనిట్లను ముంబైలోని బెస్ట్‌కి సరఫరా చేయడానికి కంపెనీ ఆర్డర్ చేసింది. ఈ ఏడాది ఈ-బస్సుల బ్యాచ్ డెలివరీ కానుంది.గ్లోబల్ ఎలక్ట్రిక్ బస్ అనుభవం, స్విచ్ EiV 22 సరికొత్త సాంకేతికత, అల్ట్రా-ఆధునిక డిజైన్, అత్యధిక భద్రత, అత్యుత్తమ సౌకర్యాలతో ఈ బ‌స్సును త‌యారు చేశారు. ఈ ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సు ...
పుణే న‌గ‌రానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు

పుణే న‌గ‌రానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు

Electric vehicles
పుణే న‌గ‌రానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు ప్రజా రవాణా కోసం పుణెలో ఓలెక్ట్రా తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సుల‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అంకితం చేశారు. ఈ సందర్భంగా అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. డీజిల్ వినియోగాన్నినివారించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించాలని ఆయన దేశానికి విజ్ఞప్తి చేశారు. ఒలెక్ట్రా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్ర‌ప‌థాన కొన‌సాగుతోంది. ప్రస్తుతం పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) కోసం పూణేలో 150 బస్సులను నడుపుతోంది. సూరత్, ముంబై, పూణే, సిల్వస్సా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో కూడా ఓలెక్ట్రా విజయవంతంగా ఎలక్ట్రిక్ బస్సును న‌డిపిస్తోంది. కొత్త olectra 150 ఎలక్ట్రిక్ బస్సుల ప్ర‌వేశంతో పూణే నగర వాసులు ఎయిర్ కండిషన్డ్, శబ్దం లేని ప్ర...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..