Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

Tag: EVs

Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..

Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..

General News
Cheapest Electric Car : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ, విదేశీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేసే పనిలో పడ్డాయి. తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే త్వరలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. రాబోయే టాటా నానో కంటే తక్కువ ధరకు PMV EaS-E అందించనుంది. టాటా నానో కారు ధర రూ. 5 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. . సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. సిటీ ట్రాఫిక్ కష్టాలను తొలగించేలా సింప్లిసిటీకి కోరుకునేవారి కోసం ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు.PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు:ఎలక...
ఈవీ కొనుగోలుదారుల‌కు పండుగే.. రూ.40 వేల‌కే ఓలా స‌రికొత్త ఈవీ స్కూట‌ర్లు

ఈవీ కొనుగోలుదారుల‌కు పండుగే.. రూ.40 వేల‌కే ఓలా స‌రికొత్త ఈవీ స్కూట‌ర్లు

E-scooters
Ola Gig, Ola Gig+, Ola S1 Z, Ola S1 Z+ ప్రారంభ ధరలు ₹39,999, ₹49,999, ₹59,999, ₹64,999New Electric Scooters Under 40k : భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారుల కోసం కొత్త‌గా ఓలా గిగ్ (Ola Gig) ఓలా S1 Z శ్రేణి స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త శ్రేణి స్కూటర్లలో Ola Gig, Ola Gig+, Ola S1 Z మరియు Ola S1 Z+లు ఎక్స్ షోరూం ధ‌ర‌లు ద‌రుస‌గా ₹39,999 , ₹49,999 (ఎక్స్-షోరూమ్), ₹59,999, ₹64,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణ‌యించింది. ఓలా Gig, S1 Z సిరీస్‌లను ఈరోజు నుండి కేవలం ₹499కి ప్రీబుక్ చేసుకోవ‌చ్చు. కొత్త శ్రేణి స్కూటర్లు గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్ కస్టమర్ల వ్యక్తిగత, వాణిజ్య వినియోగ అవ‌స‌రాల‌ను తొలగించగల బ్యాటరీలతో సహా మన్నికైన, నమ్మదగిన, సరసమైన సౌకర్యవంతమైన పరిష్కారాలను అందిస్తాయి.ఓలా ఎలక్ట్రిక్ కొత్త శ్రేణి ఉత్పత్తులను తీసుకొచ్చి అ...
Ather Energy |  ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

Ather Energy | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

EV Updates
Ather Ritza | ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏథర్ ఎనర్జీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏథర్ తన ఏథర్ 450 సిరీస్, రిజ్టా స్కూటర్ల కోసం 'ఎయిట్70 వారంటీ'ని ప్రవేశపెట్టింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ వారంటీ స్కీమ్ తో EV కొనుగోలుదారులకు ఉన్న అతిముఖ్యమైన సమస్య అయిన బ్యాటరీ హెల్త్ పై ఆందోళనలను దూరం చేస్తుంది.Eight70 వారంటీ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. ఏది మొదట వస్తే అది వర్తిస్తుంది. ఇది వారంటీ కాలంలో కనీసం 70% బ్యాటరీ హెల్త్ కు హామీ ఇస్తుంది. బ్యాటరీ తయారీ లోపాలుగానీ వైఫల్యాలకు గానీ పూర్తి కవరేజీని అందిస్తుంది. ముఖ్యంగా.. వారంటీలో క్లెయిమ్ మొత్తాలపై గరిష్ట పరిమితి లేదు. స్కూటర్‌ను ఛార్జ్ చేయకుండా లేదా ఎక్కువ కాలం పనిలేకుండా ఉంచడం వల్ల డీప్ బ్యాటరీ డిశ్చార్జ్ కారణంగా వచ్చే క్లెయిమ్‌లు తిరస్కరించబడవు.ఎథర్ ఎనర్జీ చీఫ...
ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ

ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ

General News
ZELIO Ebikes, : ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ZELIO Ebikes, త‌న స‌రికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0 ని నవంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ లో-స్పీడ్ స్కూటర్ ప్రతి ఛార్జ్‌కు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.X-MEN 2.0 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ గ‌తంలో వ‌చ్చిన X-MEN మాదిరిగానే క‌నిపిస్తుంది. అయితే కొత్త వెర్ష‌న్ వెర్షన్ పనితీరు, డిజైన్ రెండింటిలోనూ అనేక అప్ డేట్ ల‌ను క‌లిగి ఉంది. విద్యార్థులు, ఆఫీస్‌ ఉద్యోగులు, ఇతర రైడర్‌లతో సహా నగర ప్రయాణికులకు ఇది అనుకూలంగా ఉంటుంది.దేశ‌వ్యాప్తంగా 250 డీల‌ర్‌షిప్స్‌హర్యానాలోని హిసార్‌లోని లాడ్వాలో ZELIO కంపెనీకి సొంత‌ ఫెసిలిటీ ఉంది. ఇది 72,000 వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. X-MEN 2.0 భారతదేశంలోని విభిన్న రహదారి పరిస్థితులకు అనుగుణంగా అధిక-నాణ్యత ప్రమాణాలతో రూపొందించింది. ZELIO Ebikes 2021లో స్థాపించబడినప్పటి నుండి వేగంగా అ...
Tata Nano EV: ఒక్క‌సారి చార్జి చేస్తు పై 300కి.మీ… మ‌తిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!

Tata Nano EV: ఒక్క‌సారి చార్జి చేస్తు పై 300కి.మీ… మ‌తిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!

Electric cars
TATA Nano EV : భార‌త్ లో ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టాటా కంపెనీకి చెందిన‌ టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్ర‌జ‌ల‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ఈ కారులో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం, టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, SUV నెక్సాన్ కూడా సరసమైన ఈవీ సెగ్మెంట్‌లో చాలా పాపుల‌ర్ అయ్యాయి.భారతదేశంలో సరసమైన ఎల‌క్ట్రిక్ కార్ల‌కు ఈవీలకు టాటా బ్రాండ్ కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయింది. దీని ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వాహనం టియాగో రూ. 8 నుంచి 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. మ‌రింత త‌క్కువ ధ‌ర‌లో ఈవీల కోసం చూసేవారికి టాటా నానో ఒక బెస్ట్ ఆప్ష‌న్ గా చెప్ప‌వ‌చ్చు. అనేక‌ కార‌ణాల వ‌ల్ల టాటా కంపెనీ 2018ల...
Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

EV Updates
Ather Rizta | భారత విపణిలో సెప్టెంబరు 2024లో మొత్తం 89,940 యూనిట్లు అమ్ముడవడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పరిశ్రమ నివేదికల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ భారీగా ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ 30, 2024 నాటికి మొత్తం 20,000 యూనిట్లకు పైగా విక్రయించగా కేవలం అక్టోబర్‌లోనే అత్యధికంగా 20000 యూనిట్లను విక్రయించింది.ఏథర్ నుంచి వచ్చిన కొత్త ఈవీ స్కూటర్, రిజ్టా(Ather Rizta) యూత్, తోపాటు అన్నివర్గాల నుంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏథర్ మొత్తం అమ్మకాల్లో ఇప్పుడు రిజ్టాదే అగ్రస్థానం. సెప్టెంబరు 2024లో ఏథర్ మొత్తం దేశీయ డెలివరీలు 16,582 యూనిట్లకు చేరాయి. వాటిలో రిజ్టా విక్రయాలు 9,867 నమోదు చేసింది. ఇది ఏథర్ ఎనర్జీ విజయంలో రిజ్టా స్కూటర్ కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది.అథర్ రిజ్టా: ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) సెగ్మ...
EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

E-bikes
EV News Updates | భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం కొనసాగుతున్న బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా 'BOSS 72-అవర్స్‌ రష్' (BOSS 72-hour Rush )ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు, కస్టమర్‌లు రూ.49,999 కంటే తక్కువ ధరకే Ola S1 స్కూటర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఓలా S1 పోర్ట్‌ఫోలియోలో ₹25,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఓలా S1 X 2kWh కేవలం ₹49,999 (రోజువారీ పరిమిత స్టాక్) వద్ద అందుబాటులో ఉంది, అయితే ఫ్లాగ్‌షిప్ S1 ప్రోపై ₹25,000 వరకు తగ్గింపు, ఫ్లాట్ ₹5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.'BOSS 72-అవ‌ర్స్ ర‌ష్ ఆఫ‌ర్ కింద‌.. ప్రయోజనాలు ఇవీ..BOSS ధరలు : Ola S1 X 2kWh కేవలం ₹49,999 నుంచి ప్రారంభమవుతుంది (రోజువారీ పరిమిత స్టాక్)డిస్కౌంట్లు: S1 పోర్ట్‌ఫోలియోపై ₹25,000 వరకు; అలాగే S1 ప్రోపై అదనపు ఫ్లాట్ ₹5,000 ఎక్స్ఛేం...
EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

EV Updates
Ola Electric launches Biggest Ola Season Sale |  ద‌స‌రా, దీపావ‌ళి ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ 'BOSS - బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్'ని ప్రారంభించింది.ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోను రూ.49,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు.బెంగళూరు, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పండుగ సీజన్ కోసం BOSS - బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ ని ప్రారంభించింది. దీని కింద, కంపెనీ తన S1 పోర్ట్‌ఫోలియోలో ₹49,999 కంటే తక్కువ ధరకు స్కూట‌ర్ కొనుగోలు చేయొచ్చు. అదనంగా, కంపెనీ గరిష్టంగా ₹40,000 వరకు పండుగ ప్రయోజనాలను అందుకోవ‌చ్చు. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్ & కేర్+పై ప్రత్యేకమైన డీల్‌లు ఆఫర్‌లు ఉన్నాయి. BOSS ప్రయోజనాలు ఇవే.. ధరలు: Ola S1 X 2kWh కేవలం ₹49,999 నుంచి ...
రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

EV Updates
PM E-DRIVE subsidy scheme | దేశంలో ఎల‌క్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లను ప్రోత్స‌హించేందుకు, ఛార్జింగ్ మౌలిక‌ళ‌ వసతుల క‌ల్ప‌న‌కు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.10,900 కోట్లతో ‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలయిన EMPS-2024 (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో PM E-DRIVE పథకాన్ని తీసుకొచ్చింది.   ఈ కొత్త ప‌థ‌కం 2024 అక్టోబరు 1 నుంచి 2026 మర్చి 31 వరకు అమలులో ఉండనుంది. ఈవీల‌పై సబ్సిడీ ఇలా.. విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు వాటిలో వినియోగించే బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా సబ్సిడీ వ‌ర్తింప‌జేస్తున్నారు. కిలోవాట్‌ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ అందించ‌నున్నారు. మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో రూ.10,000ను మించదు. రెండో సంవత్స‌రం కిలోవాట్‌కు రూ.2,500 చొప్పున ఉంటుంది. అయితే మొత్తం ప్...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates