Harithamithra Telugu News

Tuesday, April 28Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: PM modi

గ్రీన్ హీరోస్ 4: రోజుకో మొక్కతో అందరి దృష్టిని ఆకర్షించిన మొక్కల రాజశేఖర్ కథ

గ్రీన్ హీరోస్ 4: రోజుకో మొక్కతో అందరి దృష్టిని ఆకర్షించిన మొక్కల రాజశేఖర్ కథ

Green Heroes ,
హరితమిత్ర గ్రీన్ హీరోస్ 4 : Mokkala Rajasekhar | సాధారణంగా ఒక మనిషికి గుర్తింపు రావాలంటే ఒక గొప్ప పదవో, భారీ ఆస్తిపాస్తాలో ఉండాలనుకుంటారు. కానీ, చేతిలో ఒక పచ్చని మొక్క, గుండె నిండా పర్యావరణంపై మమకారం ఉంటే.. దేశ ప్రధాని దృష్టిని కూడా ఆకర్షించవచ్చని నిరూపించారు కొట్టూరు నుర్వి రాజశేఖర్ (Mokkala Rajashekhar) . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్, నేడు దేశం గర్వించదగ్గ ‘గ్రీన్ హీరో’గా నిలిచారు.తండ్రి ఇచ్చిన స్ఫూర్తిరాజశేఖర్ హరిత ప్రస్థానం నిన్న మొన్న మొదలైంది కాదు. 1980వ దశకంలో ఆయన తండ్రి పాండు (దర్జీ, మేకప్ ఆర్టిస్ట్)కు మొక్కలంటే ప్రాణం. ఇంటి ఆవరణలో పచ్చదనాన్ని పెంచే తండ్రిని చూస్తూ పెరిగిన రాజశేఖర్, తన 11వ ఏట నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. తండ్రి అందించిన ఆ చిన్నపాటి స్ఫూర్తి, నేడు లక్షలాది విత్తనాల సేకరణకు, వేలాది మొక్కల పెంపకానికి దారితీసింద...
90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

Solar Energy
Omkareshwar Floating Solar Project  | మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయలతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించ‌డంతోఅభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. చారిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, దౌధాన్ డ్యామ్, ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరిగిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలిపారు.జాతీయ దృక్పథ ప్రణాళిక కింద దేశంలో మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్టు అయిన కెన్-బెత్వా నదిని అనుసంధానించే జాతీయ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ మధ్యప...
MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

General News
MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు.ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150, బార్లీ రూ.130, మినుము రూ.130, మినుము క్వింటాల్‌కు రూ.210 చొప్పున ఎంఎస్‌పి (MSP Hike) పెంచాలని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో మినుము, కందుల ధర క్వింటాల్‌కు రూ.5440 ఉండగా, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.5,650కి పెరిగింది. 2014-15తో పోలిస్తే, ప్రభుత్వం పంటల ఎంఎస్‌పిని దాదాపు రెట్టింపు చేసింది.గోధుమలు- రూ.2275 నుంచి రూ.2425కి పెరిగిందిబార్లీ- రూ.1850...
PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..

PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..

General News
18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పంపిణీ PM Kisan Scheme  | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడతను అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థికసాయం అందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా 20,000 కోట్లు జమ అయ్యాయి.దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో చేరారు. విడుదల రోజును PM-కిసాన్ ఉత్సవ్ దివస్‌గా జరుపుకుంటూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడిన PM-KISAN పథకం భూమి కలిగి ఉన్న రైతులకు మూడు సమా...
PM-ASHA |  రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..  పీఎం ఆశా పథకం కొనసాగింపు

PM-ASHA | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం ఆశా పథకం కొనసాగింపు

General News
PM-ASHA | రైతులకు లాభదాయకమైన ధరలను అందించడానికి, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-ASHA) పథకాలను కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో 2025-26 వరకు దీనిపై మొత్తం ఆర్థిక వ్యయం రూ.35,000 కోట్లు వెచ్చించింది.రైతులు, వినియోగదారులకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ప్రభుత్వం ధరల మద్దతు పథకం (PSS),  ధరల స్థిరీకరణ నిధి (PSF) పథకాలను PM Asha లో విలీనం చేసింది. PM-ASHA సమీకృత పథకం అమలుతో మరింత మేలు చేకూరనుంది. రైతులకు వారి ఉత్పత్తులకు మద్దతు ధరలను అందించడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు వస్తువుల అందించేందుకు ఉపయోగపడుతుంది. PM-ASHA ఇప్పుడు ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS), ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (PSF), ప్రైస్ లాస్ పేమెంట్ స్కీమ్ (POPS)...
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

Solar Energy
PM Rooftop Solar Scheme | ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమ‌వారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పూర్తయింద‌ని, వారు ప్ర‌స్తుతం ఉచితంగా సోలార్ విద్యుత్ ను వినియోగించుకుంటున్నార‌ని, పేద‌ల ప్ర‌జ‌ల‌పై క‌రెంటు బిల్లుల భారం త‌గ్గిపోయింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.PM Rooftop Solar Scheme ద్వారా త‌మ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న‌ వినియోగదారులు తమకు అవ‌స‌ర‌మైన‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌...
Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక

General News
Model Solar City | రామ జన్మభూమి అయోధ్యను “మోడల్ సోలార్ సిటీ (Model Solar City)”గా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని, దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశంలోని మరో 16 నగరాలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన సోమవారం వెల్లడించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.అయోధ్య రాముడి జన్మస్థలం. అతడు సూర్యవంశీ. (Ayodhya) రాముడి అద్భుతమైన ఆలయం నిర్మించాం. అయితే అయోధ్య ఒక మోడల్ సోలార్ సిటీ లక్ష్యంతో ముందుకుసాగుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తోందని ప్రధాని మోదీ అన్నారు.“అయోధ్యలోని ప్రతి ఇల్లు సౌరశక్తితో నడపాలన్నదే మా ప్రయత్నం. మేము ఇప్పటివరకు అనేక ప్రాంతాలను సౌరశక్తితో అనుసంధ...
PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

General News
Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్ప‌త్తులను మెరుగుప‌రిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల‌ వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్త‌నాల‌ను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి.ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాల‌లో జ‌రిగిన‌ ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ విత్తనాలను ఆవిష్కరించారు, అక్కడ రైతులు, శాస్త్రవేత్తలతో ఆయ‌న చ‌ర్చించారు. క్షేత్ర పంట రకాలలో తృణధాన్యాలు, మినుములు, మేత పంటలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి పంటలు ఉన్నాయి. హార్టికల్చర్ కోసం, ప్రధాని కొత్త రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కలను వి...
PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత  సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

Solar Energy
PM Surya Ghar Muft Bijli Yojana : దేశంలో సామాన్యుల‌పై విద్యుత్ బిల్లుల భారం పెరిగింది, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఇటీవల, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రకటించిన విష‌యం తెలిసిందే.. దీని కింద దేశంలోని పేద ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందువ‌చ్చు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది.కేంద్ర ప్రభుత్వం తన పౌరులకు విద్యుత్ బిల్లుల భారం త‌గ్గించేందుకు సోలార్ ప‌వ‌ర్ సిస్ట‌మ్ ను స‌బ్సిడీపై అందిస్తోంది. దీని ద్వారా వారు ఉచిత విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడంపై సబ్సిడీ మొత్తాన్ని కూడా పొందుతారు. మీరు కూడా ఈ స్కీమ్ కావాల‌నుకుంటే మీ కోసం దాని పూర్తి అప్లికేషన్ ప్రాసెస్‌ను ఇక్కడ అందించాం ప‌రిశీలించండి.. PM సూర్య ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates