Harithamithra Telugu News

07 Mar, 2026

జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు యాంత్రీకరణకు సర్వం సిద్ధం గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన యాంత్రీకరణ పథకాన్ని (Farm […]

Urea Booking App | ఇకపై యాప్ ద్వారా యూరియా బుకింగ్.. క్యూ లైన్లకు చెక్!

Urea Booking App | రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు ‘ఎరువుల బుకింగ్ యాప్‌ ను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గందరగోళానికి తెర: గత ఖరీఫ్ సీజన్‌లో […]

Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, భారతదేశ 5వ ప్రధానమంత్రి, రైతు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయ‌కుడు చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న కిసాన్ దివస్ (Kisan Diwas 2025 – జాతీయ రైతు దినోత్సవం) ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భూ సంస్కరణలు అమలుచేయడంలో, రైతుల హక్కుల పరిరక్షణలో చరణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ […]

EV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:

జనవరి 1 నుండి పెరగనున్న స్కూటర్ల ధరలు! బెంగళూరు/హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను (EV Price Hike ) పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల పెంపునకు ప్రధాన కారణాలు ఇవీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్ విడిభాగాల […]

Zero Bill | విద్యుత్ బిల్లుల టెన్షన్ ఇక లేదు: ‘పీఎం సూర్య ఘర్’తో 7.7 లక్షల ఇళ్లలో సున్నా బిల్లు!

PM Surya Ghar Muft Bijli Yojana | న్యూఢిల్లీ: పెరుగుతున్న కరెంట్ బిల్లులతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ ఒక వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.7 లక్షల గృహాల విద్యుత్ బిల్లులు సున్నాకి (Zero Bill) పడిపోయాయి. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారతదేశాన్ని నడిపించడంలో ఈ పథకం […]

DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (DelhiAir Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వాయు నాణ్యత సూచిక (AQI) ‘తీవ్రమైన’ వర్గంలోకి పడిపోవడంతో గురువారం (నేటి) నుండి GRAP-4 పరిమితులకు అదనంగా మరికొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. సగం మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తప్పనిసరి ఢిల్లీ కార్మిక మంత్రి కపిల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 […]

ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల

హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 (Turmeric Value Chain Summit 2025) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్రి విజన్ 2047 – ఆర్థిక వృద్ధికి ఇంజిన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన […]

Hyderabad electric buses | మూడేళ్లలో హైదరాబాద్‌ అంతటా ఎలక్ట్రిక్‌ బస్సులు

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంస్థ‌ ఎండీ నాగిరెడ్డి మంగళవారం భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. మూడేళ్లలో హైదరాబాద్‌ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మూడేళ్లలో హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా […]

యువ రైడర్ల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ బైక్: VIDA DIRT.E K3 గురించి తెలుసుకోండి.

హైదరాబాద్: హీరో మోటోకార్ప్ నుంచి అభివృద్ధి చెందుతున్న మొబిలిటీ బ్రాండ్ VIDA, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ VIDA DIRT.E K3 ని ఇటీవ‌లే విడుదల చేసింది. 4-10 సంవత్సరాల వయస్సు గల యువ రైడర్లను లక్ష్యంగా చేసుకున్న ఈ మోటార్‌సైకిల్ తొలి 300 యూనిట్లకు రూ. 69,990 పరిచయ ధరతో లభిస్తుంది. ఈరోజు (డిసెంబర్ 15, 2025) నుంచి vidaworld.com అలాగే, రిటైల్ అవుట్‌లెట్‌లలో జనవరి 15, 2026 నుండి […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates