Friday, March 14Lend a hand to save the Planet
Shadow

General News

Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..

Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..

General News
Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన 'ఇథనాల్ 100' (E100)పై  ప్రభుత్వం దృష్టి సారించింది.  ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో  'ఇథనాల్ 100'ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన  183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400 అవుట్‌లెట్‌లు E100ని విక్రయిస్తాయి. గత 10 సంవత్సరాలలో, ఈ ఇథనాల్ వినియోగం ద్వారా   రైతులకు అదనపు ఆదాయం పెరుగుతోందని,  గ్రామీణ ఉపాధి మెరుగవుతోందని మంత్రి వెల్లడించారు. ఇథనాల్ వాడకంతో 1.75 కోట్ల చెట్లను నాటడానికి సమానమైన కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు , రూ. 85,000 కోట్ల విలువైన విదేశీ మారకం ఆదా అయినట్లు వివరించారు. E20 Petrol అంటే ఏమిటి? 1970లలో బ్రెజిల్‌లో మొట్టమొదటిసారి...
Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

Wind energy | 126 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ ప్రారంభం

General News
Adani Green Energy | అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని తన 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులో అదనంగా 126 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇది కంపెనీకి సంబంధించి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) అనుబంధ సంస్థ అయిన అదానీ విండ్ ఎనర్జీ కచ్ ఫోర్ లిమిటెడ్ (AWEK4L), గుజరాత్‌లో 126 మెగావాట్ల విండ్ ప‌వ‌ర్ ను విజయవంతంగా అమలు చేసింది . గతంలో 174 మెగావాట్లతో కలిపి , ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పర్యావరణ ప్రభావం: ఈ ప్రాజెక్ట్ ఏటా 1,091 మిలియన్ల విద్యుత్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని, పునరుత్పాదక ఇంధన రంగానికి గణనీయంగా దోహదపడుతుందని అంచనా . ఇది సంవత్సరానికి సుమారుగా 0.8 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాల తగ్గించ‌డంలో దోహ‌ద ప‌డుతుంది. Adani Green Energy AGEL  భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పోర్ట్‌...
Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా  ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..

Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..

General News
New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన  ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.  హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( komatireddy Venkatreddy), ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు మంగళవారం జెండా ఊపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో కొత్తగా 500 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వారు చెప్పారు. అద్దె ప్రతిపాదికన 500 ఏసీ బస్సులు అద్దె ప్రతిపాదికన  500 ఎయిర్ కండిషన్డ్ బస్సులను  ఆగస్...
Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..

Bajaj CNG Bike | వావ్‌.. బ‌జాజ్ నుంచి CNG బైక్ వ‌స్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..

General News
Bajaj CNG Bike | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాల‌ని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీట‌న్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ త‌ను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో ప‌రీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ ల‌లో అధిక మైలేజీనిచ్చే ద్విచ‌క్ర‌వాహ‌నాలు ఎక్కువగా బ‌జాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో బ‌జాజ్ ప్లాటినా 100 బైక్ ARAI మైలేజీ 70 కిమీ/లీట‌ర్ ఉంటుంది. అయితే బ‌జాజ్ ఆటో కొత్త‌గా తీసుకురానున‌న బజాజ్ CNG మోటార్‌సైకిల్ 80 కిమీ/కిలో మైలేజీ ఇవ్వగ‌ల‌ద‌ని తెలుస్తోంది. వైర‌ల్ అవుతున్న బజాజ్ CNG బైక్ ఫొటోలు చేతక్ స్కూటర్‌లతో EV మార్కెట్ లోకి బ‌జాజ్ దూసుకుపోతుండ‌గా మ‌రోవైపు బజాజ్ CNG మోటార్‌సైకిళ్లల...
Hybrid Cars| 40 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు  ఇవే..

Hybrid Cars| 40 కి.మీ మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఫీచర్లు ఇవే..

General News
Maruti Fronx Hybrid:  డీజిల్ కార్లు కరుమరుగు కాబోతున్నాయి.. పెట్రోల్ కార్లు,  CNG, ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం మార్కెట్ లో రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు వీటికి గట్టి పోటీనిచ్చేందుకు హైబ్రిడ్ (Hybrid Cars) వచ్చింది. ఇది ప్రాథమికంగా ICE ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారు ద్వారా ఉత్పత్తి చేసిన ఎనర్జీ శక్తి మిశ్రమం. భారత్ లోని  అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇప్పటికే  చాలా సెగ్మెంట్లలో తన ఉనికిని చాటుకుంది.  2020 ఏప్రిల్ లో డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత, మారుతి పెట్రోల్, CNG పోర్ట్‌ఫోలియోపై ఎక్కువగా  దృష్టిసారించింది.  కంపెనీ  నుంచి  చాలా   CNG కార్లు వచ్చాయి.  మరోవైపు, ఎలక్ట్రిక్ విభాగంలో మారుతి  కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ SUV మారుతి eVX ను విడుదల చేయడానికి సిద్ధమైంది.  దీంతో పాటు, మారుతి సుజుకీ..  హైబ్రిడ్ విభాగంలో కూడా పైచేయి సాధించాలన  చూస్తోంది.Autocar నివేదిక ప్రకారం....
RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్

RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్

General News, Solar Energy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు మహర్దశ వచ్చింది. సోలార్ మల్టిపుల్  ఫొటోవోల్టాయిక్  మాడ్యూల్స్,  పివి సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు  రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RenewSys India ) సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు సోమవారం పరిశ్రమల శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ కంపెనీ రూ.6,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతుందని  అంచనా.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రెన్యూసిస్‌కు కర్ణాటక, మహారాష్ట్రల్లో తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అతిపెద్ద యూనిట్ తెలంగాణలోనే  ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు.  కంపెనీకి ప్రభుత్వం అన్ని విధా...
E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..

E20 Fuel Benefits : E20 ఇంధనం ఏమిటి? ఈ కొత్త పెట్రోల్ తో వాహనాల మైలేజీ, ధర ఎంత వివరాలు ఇవే..

General News
E20 Fuel Benefits | ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో మ‌న భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధ‌నాలను విచ్చ‌ల‌విడిగా వాడేస్తుండ‌డంతో కాలుష్యం పెరిగిపోయి ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తిని ఊహించ‌ని విప‌త్తులను మ‌నం చూస్తునే ఉన్నాం.. అయితే పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నం, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌ను అన్వేషిస్తోంది. భార‌త్ 2030 నాటి తన పునరుత్పాదక ఇంధన మిషన్‌కు కట్టుబడి ఉంది. కొత్త‌గా ఇప్పుడు E20 పేరుతో కొత్త పర్యావరణ హిత‌మైన ఇంధ‌నంపై ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తోంది. క్ర‌మంగా పెట్రోల్ స్థానంలో E20 ఫ్యూయల్ ను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇది భారత ప్రభుత్వానికి చమురు దిగుమతులు పెరగకుండా ఉపశమనం కల్పిస్తుంది. కానీ దీని వల్ల వినియోగదారులకు లాభం ఏమిటీ ? ఇది మీ వాహనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కొత్తగా వెలుగులోకి వస్తున్న E20 ఇంధనం గుర...
Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..

Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..

General News
Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  శర్మ  మాట్లాడుతూ, "మేము మూడు చక్రాల వాహనాలలో CNG సాంకేతికతను నిరూపించాం. మేము డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌పై పని చేస్తున్నాం. ఇది 2025లో మార్కెట్లోకి రానుంది. ఇది ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌ను మారుస్తుంది. CNG మోటార్‌సైకిళ్లు పర్యావరణ అనుకూలమైనవి. అని తెలిపారు.బజాజ్ ఆటో పల్సర్,  ఇతర బ్రాండ్ల మోటార్ సైకిళ్లను 90 కంటే ఎక్కు...
Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..

Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..

General News
Tilting Electric vehicle | విభిన్నమైన ట్రాఫిక్ కు పేరుగాంచిన ముంబై నగరంలో ఒక ప్రత్యేకమైన అధునాతనమైన మూడు-చక్రాల వాహనం నగర రోడ్లపై దూసుకుపోయి అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది బ్యాట్ మాన్ వాడిన బాట్‌మొబైల్‌ను పోలి ఉందని కొందరు.. , ఖరీదైన ఎలక్ట్రిక్ రిక్షాగా కనిపిస్తోందని మరికొందరు సోషల్ మీడియాలో రు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి.ఒక నెటిజన్ ఈ విలక్షణమైన వాహనానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అందరికీ షేర్ చేశాడు. X లో పోస్ట్ చేస్తూ, అతను ఈ వాహనం లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ అని గుర్తించాడు. ఇది డెన్మార్క్ కంపెనీ అయిన లింక్స్ కార్స్  సృష్టి. దీని ధర €35,000 ఉంటుంది అంటే మన కరెన్సీలో దాదాపు ₹31,00,000 ఉంటుంది.  లింక్స్ లీన్ ఎలక్ట్రిక్..  రెండు-సీట్లు, మూడు చక్రాల టిల్టింగ్ వాహనం.సోషల్ మీడి...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..