Category: వ్యవసాయ వార్తలు
KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి
KVK Ghantasala : ఆలస్యంగా మినుము పంట వేసిన పొలాల్లో బూడిద తెగులు (Powdery Mildew) ఆశించి నష్టపరుస్తుందని రైతులు వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి సూచించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కృష్ణా జిల్లాలోని 7 వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని ఘంటసాల మండలంలోని ఘంటసాల, ఘంటసాలపాలెం, తాడేపల్లి, దేవరకోట, లంకపల్లి గ్రామాలతో పాటు పమిడిముక్కల, పామర్రు, తోట్లవల్లూరు, గన్నవరం, పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, […]
Warangal Market Prices | మిర్చి రేటు జిగేల్.. క్వింటాల్ @ ₹39,000! పత్తి ధర ఎలా ఉందంటే?
వరంగల్ హరితమిత్ర : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు (Warangal Market Prices) సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 19న జరిగిన వేలంలో మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి. మిర్చి ధరలు పైపైకి.. నేటి మార్కెట్ (Enumamula Market Chilli Rates) లో దేశి రకం మిర్చి క్వింటాల్కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర ప్రధాన రకాల […]
Warangal Market Prices | వరంగల్ మార్కెట్లో మిర్చి రికార్డ్ స్థాయి ధర..
Warangal Market Prices Today | వరంగల్ మార్కెట్ కమిటీ కార్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రధాన పంటలైన మిర్చి, పత్తి ధరల్లో నిలకడ కనిపిస్తోంది. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మిర్చి ధరల హవా నేటి మార్కెట్లో మిర్చి (Chilli Rates) క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. మొత్తం 28,127 బస్తాల మిర్చి రాగా, వివిధ రకాల మిర్చికి గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి: వండర్ హాట్ రకానికి మార్కెట్లో అత్యధికంగా క్వింటాల్కు 37,000/- గరిష్ట […]
Poultry Vaccination : పెరటి కోళ్ల పెంపకంలో టీకాలతో రక్షణ – గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ
Poultry Vaccination : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో గురువారం కెవికె సమన్వయకర్త డాక్టర్ డి సుధారాణి ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు పెరటి కోళ్లలో సమయానుకూల టీకాలు ప్రాముఖ్యతపై శిక్షణ కార్యక్రమం కెవికె విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి నవీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధారాణి గారు మాట్లాడుతూ.. పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని కొద్దిపాటి టీకాలు సూచనలు పాటిస్తే కోళ్లులో మరణాల రేటు తగ్గించి సక్సెస్ రేట్ ని […]
Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్గా ₹514 కోట్ల విడుదల
రైతులకు శుభవార్త చెప్పిన Telangana Government తెలంగాణలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ (Fine Rice Bonus) నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.514.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్లో సన్నవడ్లు పండించిన లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బోనస్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, […]
రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!
హరితమిత్ర, వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. సెలవుల వివరాలు: మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి: వరుసగా నాలుగు […]
రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..
Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ 12న గురువారం బంద్ కానుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు గురువారం గ్రెయిన్ మార్కెట్ గుమాస్తా సంఘం, దడవాయి యూనియన్, హమాలీ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. రైతులకు ముఖ్య గమనిక: ఈ బంద్ కారణంగా […]
వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!
Warangal Market Prices Today : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఫిబ్రవరి 9, 2026 నాటి క్రయ విక్రయాలు ఆసక్తికరంగా సాగాయి. ఒకవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండగా, మరోవైపు పత్తి, మక్కల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా ఉండటం రైతు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మిర్చి మార్కెట్: రకాన్ని బట్టి రేటు! Chilli Price : మిర్చి యార్డుకు ఈరోజు సుమారు 13,728 బస్తాల భారీ రాక కనిపించింది. నాణ్యమైన […]
రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!
Digital Crop Survey Telangana : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమిలో ఏ పంట సాగవుతుందో కచ్చితంగా లెక్కించే డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు (CS Ramakrishna Rao) అధికారులను సోమవారం ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ […]
