Friday, March 14Lend a hand to save the Planet
Shadow

Solar Energy

Solar power
New Solar power Plants
pm kusum yojana 2024 | కుసుమ్ యోజన అంటే ఏమిటి? రైతులకు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు..

pm kusum yojana 2024 | కుసుమ్ యోజన అంటే ఏమిటి? రైతులకు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు..

Solar Energy
pm kusum yojana 2024 | భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడం వల్ల దేశప్రగతి సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన ముఖ్య కార్యక్రమాలలో ప్రధానమైనది PM KUSUM యోజన. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది.  వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం.. అలాగే రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే PM KUSUM యోజన పథకం ఏమిటి?  దాని వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. PM KUSUM యోజన అంటే ఏమిటి? What is PM KUSUM Yojana ? : పీఎం కుసుమ్ యోజన (ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్) అనేది సాగు నీటిపారుదల కోసం సంప్రదాయ విద్యుత్ కు బదులుగా సౌరశక్తిని వినియోగించుకోవడానికి వ్యవసాయ రంగాని...
 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

Solar Energy
Solar Panel Installation | దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అనేక పథకాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి 'PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ‘(Surya Ghar Muft Bijli Yojana) ' ఇది మీ విద్యుత్ బిల్లును సున్నాకి తగ్గిస్తుంది. అంతే కాదు, దాని సహాయంతో ఇంట్లోనే విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మీరు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. సౌర విద్యుత్ పథకం అనేది భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15, 2024న ప్రారంభించారు. ఈ పథకం కింద, గృహాలు వారి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి రాయితీలు అందిస్తుంది. సోలార్ ప్యానెళ్ల (Solar Panels) ధరలో 40% వరకు సబ్సిడీ వర్తిస్తుంది. ఈ పథకం భారతదేశ వ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ య...
PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత  సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

Solar Energy
PM Surya Ghar Muft Bijli Yojana : దేశంలో సామాన్యుల‌పై విద్యుత్ బిల్లుల భారం పెరిగింది, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఇటీవల, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రకటించిన విష‌యం తెలిసిందే.. దీని కింద దేశంలోని పేద ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందువ‌చ్చు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది.కేంద్ర ప్రభుత్వం తన పౌరులకు విద్యుత్ బిల్లుల భారం త‌గ్గించేందుకు సోలార్ ప‌వ‌ర్ సిస్ట‌మ్ ను స‌బ్సిడీపై అందిస్తోంది. దీని ద్వారా వారు ఉచిత విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడంపై సబ్సిడీ మొత్తాన్ని కూడా పొందుతారు. మీరు కూడా ఈ స్కీమ్ కావాల‌నుకుంటే మీ కోసం దాని పూర్తి అప్లికేషన్ ప్రాసెస్‌ను ఇక్కడ అందించాం ప‌రిశీలించండి.. PM సూర్య ...
Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Panels For Home | ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే సోలార్ పానల్ పెట్టుకోవాల్సిందే..

Solar Energy
Solar Panels For Home | మీరు కొత్తగా ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా సోలార్ పానల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌అధికారులు కొత్తగా ఈ నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇకపై ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్‌ప్యానెల్స్‌ (Rooftop Solar Power) ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొని విధివిధానాలను రూపొందించనున్నారు. రాష్ట్రంలో సౌరవిద్యత్ తయారీని ప్రోత్సహించేందుకు గాను ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్థానిక అవసరాలకు విద్యుత్ ను ఉత్పత్తి అవుతుంది. తద్వారా దీనివల్ల నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్‌ డిమాండ్ తీర్చవచ్చు.Solar Panels For Home : కాలుష్యరహితమైన పర్యావరణానికి...
క‌నీసం దోమ కూడా క‌నిపించ‌ని బంజ‌రు భూమిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?

క‌నీసం దోమ కూడా క‌నిపించ‌ని బంజ‌రు భూమిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?

Solar Energy
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతంలో, మల్టీ - బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు (largest renewable energy park) ను నిర్మించింది. ఇది సౌరశక్తి నుండి ఏకంగా 45 GW సామర్థ్యం గ‌ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తుంది. క‌నీసం చిన్న మొక్క కూడా పెర‌గ‌ని బంజ‌రు భూమి 2022 డిసెంబ‌ర్ లో గౌతమ్ అదానీ దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రామానికి క‌నీసం పిన్‌కోడ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోయినా విశాలమైన బంజరు భూమిని అదానీ అద్భుతంగా వినియోగంలోకి తీసుకొచ్చారు.మొద‌ట్లో ఈ ప్రాంత‌మంతా బంజరు భూమిగా ఉంది, అధిక లవణీయత కారణంగా ఇక్క‌డ ప‌చ్చ‌దం లేదు. క‌నీసం మాన‌వ నివాసాలు కూడా క‌నిపించ‌వు. ఏది ఏమైనప్పటికీ, లడఖ్ తర్వాత దేశంలో రెండవ అత్యుత్తమ సౌర కిర‌ణాలు ప‌డే ప్రాంతంగా దీన్ని గుర్తించారు. మైదానాల కంటే ఐదు రెట్లు గాలి వేగాన్ని కలిగి ఉంది. ఇది పునరుత్ప...
solar system Installation |  మీ ఇంట్లో సౌర సిస్టమ్ ఏర్పాటు చేసుకునే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

solar system Installation | మీ ఇంట్లో సౌర సిస్టమ్ ఏర్పాటు చేసుకునే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

Solar Energy
solar system Installation | ఇళ్లలో సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజమేంటో అందరికీ తెలిసిందే.. స్థిరమైన పర్యావరణ హితమైన సమాజాన్ని ప్రోత్సహించడంతో పాటు, మీరు మీ నెలవారీ విద్యుత్ బిల్లులో 80% సోలార్ పవర్ తో ఆదా చేసుకోవచ్చు. ఇది ఏ ఇంటి యజమానికైనా అద్భుతమైన పెట్టుబడిగా చెప్పవచ్చు.మీకు సొంత ఇల్లు ఉంటే  మీరు సోలర్ సిస్టమ్ పెట్టుకునే అవకాశాల గురించి ఆలోచించండి.. అలాగే ఇది వచ్చే 25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లును ఆదా చేస్తుంది. కానీ కొనుగోలు కోసం మొదట పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ముందు విస్తృతమైన పరిశోధన చేయడం మంచిది. మీ ఇంట్లో సోలార్ సొల్యూషన్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు ఒకసారి చూడండి..ముందుగా సోలార్ పానెల్స్ నాణ్యత లేదా సోలార్ కంపెనీ పూర్వచరిత్ర, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదు. సౌరశక్తి వల్ల మనకు  25 సంవత్సరాల వర...
PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

Solar Energy
PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు.ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్ విద్యుత్ వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం సూర్యఘర్ యోజన ను ప్రకటించింది. ఈ పథకంలో సోలార్ ప్యానెళ్లు బిగించుకునేవారికి భారీగా సబ్సిడీలను ప్రకటించింది. దాంతోపాటు బ్యాంకు రుణాలను కూడా అందిస్తోంది. ఈ పథకం 1 kW విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ, 2 kW సిస్టమ్‌కు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థక...
RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్

RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్

General News, Solar Energy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు మహర్దశ వచ్చింది. సోలార్ మల్టిపుల్  ఫొటోవోల్టాయిక్  మాడ్యూల్స్,  పివి సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు  రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RenewSys India ) సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు సోమవారం పరిశ్రమల శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ కంపెనీ రూ.6,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతుందని  అంచనా.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్‌సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రెన్యూసిస్‌కు కర్ణాటక, మహారాష్ట్రల్లో తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ అతిపెద్ద యూనిట్ తెలంగాణలోనే  ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు.  కంపెనీకి ప్రభుత్వం అన్ని విధా...
Solar Power Plant | 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మోదీ..

Solar Power Plant | 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్ర‌ధాని మోదీ..

Solar Energy
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ (Solar Power Plant)కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం శంకుస్థాపన చేశారని ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు సరసమైన విద్యుత్ సరఫరాను అందించేదుకు రూ.1,756 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేప‌ట్టారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో తయారైన హై-ఎఫిషియెన్సీ బైఫేషియల్ PV మాడ్యూల్‌లు ఇందులో అమ‌ర్చ‌నున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.NLC ఇండియా లిమిటెడ్, భారత బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మైనింగ్ కంపెనీ, న్యూ & రీజ‌న‌రేటివ్ ఫ్యూయ‌ల్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (CPSU) పథకంలో భాగంగా బికనేర్ జిల్లాలోని బార్సింగ్‌సర్‌లో 300 MW సౌర విద్యుత్ ప్రాజెక్టును చేప‌ట్టింది. ప్రభుత్వ సంస్థలకు...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..