Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే
Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు...
Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..
Odysse EV | ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ) కొత్తగా Odysse Snap, E2 అనే పేర్లతో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్...
Ola Electric | ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ దూకుడు.. ఏప్రిల్ లో 34,000 యూనిట్ల...
Ola Electric | ఏప్రిల్ 2024లో 52% మార్కెట్ (EV 2W segment ) వాటాతో 2W EV విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఏప్రిల్ నెలలో 34,000 రిజిస్ట్రేషన్లను...
Ampere Nexus : తక్కువ ధరలోనే ఆంపియర్ నెక్సస్ స్కూటర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..
Ampere Nexus launched | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వచ్చిన...
Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్పో...
E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్గా చైనాను అధిగమించిన భారత్
Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా IEA కొత్త...
E-Bike | కిలోమీటర్ కు 25 పైసల కంటే తక్కువ ఖర్చు.. మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రకి్ బైక్...
Okaya Ferrato Disruptor | భారత్ లో ఎలక్ట్రిక్ వాహన రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు సరికొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా...
EV Task Force : ఈవీ అడాప్షన్ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ప్రారంభించిన భారత ప్రభుత్వం
EV Task Force : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత పెంచడానికి దేశంలో దాని సుస్థిర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తోంది. ఆ దిశగా...
MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..
MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో 500 రోజుల్లో 500 ఛార్జర్ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం...











