Category: General News
Biggest Boot Space | స్కూటర్ లో ఎక్కువ స్థలం కావాలా? అతిపెద్ద బూట్ ఉన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడండి..
EV Scooters with Biggest Boot Space | బైక్ల కంటే స్కూటర్లు కుటుంబ అవసరాలను తీర్చుతాయి. ఏ ద్విచక్ర వాహనం లేని విధంగా అదనపు నిల్వ సామర్థ్యాన్ని (Biggest Boot) కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు వాటి పెట్రోల్ వాహనాలతో సమానంగా బూట్ స్పేస్ను కలిగి ఉంటున్నాయి. అయితే ఈ కథనంలో అత్యధికంగా బూట్ స్పేస్ కలిగి ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకోండి.. ఏథర్ రిజ్టా ఫ్యామిటీ స్కూటర్ ట్యాగ్లైన్ […]
Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్ (India Energy Week 2025) ను వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్మ్యాప్ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. “రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాలని […]
de-oiled rice bran | పాల ధరలను తగ్గించే దిశగా కేంద్రం సంచలన నిర్ణయం..
నూనె తీసిన బియ్యం ఊక (de-oiled rice bran) ఎగుమతులపై నిషేధాన్ని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ నూనె తీసిన బియ్యం ఊకను పశువులు, కోళ్ల దాణా తయారీలో ఉపయోగిస్తారు. దీనిని మొదట జూలై 2023లో నిషేధించారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. “నూనె తీసిన బియ్యం ఊక ఎగుమతి సెప్టెంబర్ 30, 2025 వరకు నిషేధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. నిపుణుల అభిప్రాయం […]
Hydro Electric Projects | జలవిద్యుత్పై తెలంగాణ సర్కార్ ఆసక్తి
Hydro Electric Projects : బూట్ (BOOT) పద్ధతిలో 22 జల విద్యుత్ కేంద్రాల (Hydro Electric Projects) ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క నేతృత్వంలో ఓ బృందం ఈ రోజు (గురువారం) హిమాచల్ ప్రదేశ్కు వెళ్లింది. Hydro Electric Projectsపై తెలంగాణ సర్కార్ ఆసక్తి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి […]
Tata Steel : దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘనత
Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను తయారు చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశం స్వచ్ఛమైన ఇంధన ప్రయత్నాలలో ఒక కీలక దశను సూచిస్తుంది. కంపెనీ హైడ్రోజన్-కంప్లైంట్ API X65 పైపులు టాటా స్టీల్ కు చెందిన ఖోపోలి ప్లాంట్లో దాని కళింగనగర్ ఫెసిలిటీలో ఉక్కును ఉపయోగించి మొదటి పైపులను […]
Eco Friendly Park : 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు
Eco Friendly Park in Hyderabad : పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పించేందుకు.. ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్ పీరియం’ పార్క్ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్దేవ్రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలను ఇక్కడ చూడవచ్చు. మెక్సికో, అర్జెంటీనా, ఉరుగ్వే, దక్షిణ అమెరికా, స్పెయిన్, […]
Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ
Green energy | తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ఇంధన వనరు అయిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్పై జనవరి 3వ తేదీ శుక్రవారం ఐఐటీ హైదరాబాద్లో జరిగిన వర్క్షాప్లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మోనాష్ యూనివర్శిటీ […]
