Tag: Charging points

Charging Points | ఇక నో టెన్షన్.. ఈవీల కోసం దేశవ్యాప్తంగా 2000 చార్జింగ్ స్టేషన్లు..
charging Stations

Charging Points | ఇక నో టెన్షన్.. ఈవీల కోసం దేశవ్యాప్తంగా 2000 చార్జింగ్ స్టేషన్లు..

Thunder+ Charging Points | ఎలక్ట్రిక్ వాహన యజమానులకు శుభవార్త..  లాండ్ డ్రైవ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ వాహనాలలో చార్జింగ్ అయిపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  దగ్గర్లో చార్జింగ్ పాయింట్లు (Charging Points) లేకుంటే ఆ కష్టాలు చెప్పలేం.. అయితే వినియోగదారుల ఇక్కట్లు తీర్చేందుకు పలుకంపెనీలు ముందుకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై చార్జింగ్ పాయింట్లు ఏర్పాట్లుచేస్తున్నాయి.తాజాగా లాగ్9 (Log9) ,  ట్రినిటీ క్లీన్‌టెక్ (Trinity Cleantech) సంస్థలు రెండు భాగస్వామ్యం కుదుర్చుకొని ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేదుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం  'థండర్+' (Thunder+) బ్రాండ్ పేరుతో 2000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను నిర్మించనున్నాయ.  వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఛార్జింగ్ స్టేషన్‌లను భారతదేశమంతటా అమలు చేస్తుంది.ట్రినిటీ వారి బ్రాండ్ పేరు "థండర్ +" కింద 2,000 పబ్లి...
BPCL : ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 1800 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు
charging Stations

BPCL : ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 1800 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించన పెట్రోల్ బంకుల్లో సుమారు 1800 డీసీ ఫాస్ట్ చార్జర్ల ఏర్పాటుకు కీలక ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్ తయారీదారు అయిన సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ (Servotech Power Systems ) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నుండి 1800 DC ఫాస్ట్ EV ఛార్జర్‌ల ఏర్పాటు కోసం ఆర్డర్‌ను పొందింది.రూ. 120 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కింద 60 kW,  120 kW రెండు ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నారు. భారతదేశమంతటా ఈ 1,800 EV ఛార్జర్‌ల (EV chargers) ను ముఖ్యంగా ప్రధాన నగరాల్లోని BPCL పెట్రోల్ పంపుల వద్ద సర్వోటెక్ సంస్థ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.  ఇది BPCL E-డ్రైవ్ ప్రాజెక్ట్‌లో భాగం, ఇది EV ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తరించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 2024 చివరి నాటికి ఈ 1,800 ఛా...
దేశవ్యాప్తంగా 1000 చార్జింగ్ స్టేషన్లు..
charging Stations

దేశవ్యాప్తంగా 1000 చార్జింగ్ స్టేషన్లు..

కేరళా స్టార్టప్ GO EC Autotech నిర్ణయం kerala-go-ec-autotech : కేరళలోని కొచ్చి ఆధారిత స్టార్టప్ అయిన GO EC Autotech Pvt Limited, ఈ సంవత్సరం 1,000 సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ సుమారు రూ.320 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే 103 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది."టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల అంతటా ప్రముఖ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్‌గా ఎదగడం GO EC ఆటోటెక్ ప్రణాళిక" అని సంస్థ CEO & ED, PG రామ్‌నాథ్ అన్నారు.రిమోట్ లొకేషన్లలో నివసించే కస్టమర్ల అవసరాలను తీర్చడం, వారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సులభతరం చేయడమే కంపెనీ లక్ష్యం. ఈ విధానం దేశంలోని ప్రతి చోటా ప్రతీ మూలకు చేరుకోవడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తృతం...
దేశంలోనే అతిపెద్ద EV charging depot
charging Stations

దేశంలోనే అతిపెద్ద EV charging depot

11,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఒకేసారి 70 ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్మెజెంటా మొబిలిటీ (Magenta Mobility ) సంస్థ దేశంలోనే అతిపెద్ద‌దైన EV ఛార్జింగ్ డిపో (largest EV charging depot) ను ఇటీవ‌ల ప్రారంభించింది. ఈ కొత్త ఛార్జింగ్ డిపో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంటుంది. 3.3 kW సామ‌ర్థ్యం క‌లిగిన 63 AC ఛార్జర్‌ల ఇందులో ఏర్పాటు చేశారు. అలాగే 15kW GB/T సామ‌ర్థ్యంతో 3 DC ఛార్జర్‌లు ఇక్క‌డ ఉంటాయి. ఈ చార్జింగ్ స్టేష‌న్ బెంగళూరులోని బిలేకహళ్లిలో ప్రారంభించారు. దీనిని BESCOM GM (DSM) BV OEM భాగస్వామ్యంతో పరిశ్రమ నిపుణులు ఎలక్ట్రిక్ వాహన ఔత్సాహికులు దీనిని ఏర్పాటు చేశారు.electric vehicles ను స‌మ‌ర్థ‌వంతంగా చార్జింగ్ పెట్టుకోవ‌డానికి ఇక్క‌డ కావ‌ల‌సినంత ఎక్కువ పార్కింగ్ స్థ‌లం ఉంటుంది. ఇది బెంగళూరులోని మెజెంటా మొబిలిటీకి సంబంధించి 23వ ఛార్జింగ్ డిపోగా నిలిచింది. F...
ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..
charging Stations

ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..

దేశంలో కొన్నాళ్లుగా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న క్ర‌మంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడ‌కం పెరుగుతోంది.  ఈవీల‌పై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి.  గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, సూరత్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు సహా ఇత‌ర ప్రధాన మెట్రో నగరాల్లో ఎక్కువ‌గా ఉన్నాయి.భారతదేశంలో ప్రస్తుతం 1,640 పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 940  Charging stations ఛార్జింగ్ స్టేషన్లు పైన పేర్కొన‌బ‌డిన నగరాల్లో విస్తరించి ఉన్నాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం ఈ తొమ్మిది నగరాల్లో అక్టోబర్ 2021 నుంచి జనవరి 20...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..