Tag: Ev news

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..
E-bikes

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..

GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ చేయబడిన BLDC మోటార్ ను వినియోగించారు.  ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో  దూసుకుపోతుంది. ఇందులో 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి శక్తి పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-130 కిమీల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4-5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఆటో -కట్‌తో ఆన్‌బోర్డ్ మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. GT టెక్సా 180 కిలోల లోడ్ సామర్థ్యం,  18 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంది.TEXA Elec...
Ola Electric Rush |  ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..  
E-scooters

Ola Electric Rush | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..  

Ola S1 X+ ఇప్పుడు INR 89,999 వద్ద ప్రారంభమవుతుంది; స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే లోన్లు/క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 క్యాష్‌బ్యాక్,  S1 X+పై INR 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.2,999 విలువైన ఫ్రీ Ola కేర్+ సబ్‌స్క్రిప్షన్,  S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఫైనాన్సింగ్ సౌకర్యం Ola Electric Rush | బెంగళూరు : ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు తన ‘ఓలా ఎలక్ట్రిక్ రష్( Ola Electric Rush )’ ప్రచారంలో భాగంగా తన S1 పోర్ట్‌ఫోలియోపై INR 15,000 వరకు విలువైన అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది.  ఈ ఆఫర్ జూన్ 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లను పరిశీలిస్తే.. ఓలా S1 X+పై రూ. 5,000 ఫ్లాట్ తగ్గింపుతో పాటు క్రెడిట్ కార్డ్ EMIలపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్, రూ.5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ (క్రెడిట్ కార్డ్ EMIలపై మాత్రమే) ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా, కస్టమర్‌లు S1 X+ కొనుగోలుపై ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి రుణాలపై రూ.5,000...
iVOOMi JeetX ZE | రూ. 79,999 ల‌కే స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. రేంజ్ 170కి.మీ
E-scooters

iVOOMi JeetX ZE | రూ. 79,999 ల‌కే స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. రేంజ్ 170కి.మీ

Electric Scooter | భార‌త్‌లో ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌దే హవా.. ఇటీవల కాలంలో ఈవీ వాహ‌నాల‌ వినియోగం ఊహించ‌నంత‌గా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బ‌డా కంపెనీలు సరికొత్త ఫీచ‌ర్ల‌తో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVOOMi తాజాగా భారతదేశంలో JeetX ZE ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. అత్య‌ధిక మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ స్కూటర్ 2.1kWh, 2.5kWh, 3kWh బ్యాటరీ ప్యాక్‌లలో మూడు విభిన్న‌మైన‌ వేరియంట్‌లలో లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 170కిమీల రేంజ్ ఇస్తుంద‌ని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.క‌ల‌ర్ ఆప్ష‌న్స్‌..iVOOMi JeetX ZE ఎలక్ట్రిక్ స్కూటర్ 8 ప్రీమియం రంగులలో అందుబాటులో ఉంటుంది. రంగు ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:నార్డో గ్రే ఇంపీరియల్ రెడ్ అర్బన్ గ్రీన్ పెర్ల్ ర...
Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..
E-scooters

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

Ampere Nexus launched  | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ త‌న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.Ampere Nexus launched in India ఆంపియ‌ర్ నెక్స‌స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డిజైన్ ప‌రిశీలిస్తే.. మొదటగా సాంప్రదాయ డిజైన్ తో ఎక్కువగా ఫ్లాట్ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. ముందు, వెనుక వైపున ఉన్న వెంట్స్‌తో గాలి ప్రసారమై స్కూటర్‌ను చల్లబరచడంలో సహాయపడుతుంది.ఆంపియర్ నెక్సస్ నాలుగు రంగులలో లభిస్తుంది-Zanskar Aqua, Steel Grey, Indian Red Lunar White.స్పెసిఫికేష‌న్స్‌.. Ampere Nexus Specifications :  స్కూటర్‌కు శక్తినిచ్చే కొత్త 4kW ఎలక్ట్రిక్...
E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్
cargo electric vehicles

E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్

Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి.  తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా  విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది.   వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే  సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది." గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ " నివేదిక ప్రకారం.. భారతదేశంలో E-3W అమ్మకాలు పెరగడానికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME II) పథకం కింద ప్రభుత్వ రాయితీలు దోహద పడ్డాయి. మొత్తం మీద, 2023లో దాదాపు 1 మిలియన్ ఎలక్ట్రిక్ 3Wలు ప్రపంచవ్యాప్తంగా సేల్ అయ్యాయి. 2022 తో పోల్చితే  సుమారు 30% పెరిగాయి. ప్రపంచ మార్కెట్ అత్యధికంగా చైనా, భారతదేశంలోనే కేంద్రీకృతమై ఉంది ఈ...
EV Task Force : ఈవీ అడాప్షన్‌ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన భార‌త ప్రభుత్వం
EV Updates

EV Task Force : ఈవీ అడాప్షన్‌ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన భార‌త ప్రభుత్వం

EV Task Force : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత పెంచడానికి దేశంలో దాని సుస్థిర‌ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ దిశ‌గా ఎలా వెళ్లాలనే దాని కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుంది. ప‌లు నివేదికల ప్రకారం ప్రక్రియను ప్రారంభించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MHI) ఇప్పటికే వివిధ ఏజెన్సీలకు లేఖ పంపింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), ఇతర ఏజెన్సీల సహకారంతో టాస్క్ ఫోర్స్ ఖరారు చేయనుంది.దేశంలో EV స్వీకరణ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో సహాయపడే 11 అంశాలపై ఇన్‌పుట్‌ను లేఖ కోరింది. విక‌సిత్ భారత్ 2047లో భాగంగా ఆటోమోటివ్ విజన్ ప్లాన్‌కు పునాదులు వేయ‌డానికి సంబంధిత ఏజెన్సీలు ఇప్పటికే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (OEMలు)ని సంప్రదించడం ప్రారంభించాయి. టాస్క్ ఫోర్స్ టాస్క్‌ఫోర్స్‌ (EV ...
Juiy App | ఎలక్ట్రిక్ వాహనాలపై అపోహలు తొలగించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్..
EV Updates

Juiy App | ఎలక్ట్రిక్ వాహనాలపై అపోహలు తొలగించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్..

జూయి యాప్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు Juiy App  | హైదరాబాద్ :  సుస్థిర రవాణా దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడంలో వినియోగదారులకు అవసరమైన గైడెన్స్ ను అందించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ‘జూయి యాప్’ (Juiy App) ను రాష్ట్ర‌ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సంప్ర‌దాయ పెట్రోల్ వాహ‌నాలతో ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంది. వాతావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి వినియోగించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. పెట్రోల్ వాహ‌నాలు విడుద‌ల చేసే కార్బన్ ఉద్గ‌రాల‌తో వాతావ‌ర‌ణ మార్పుల‌ను వేగ‌వంతం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కాగా జూయి యాప్ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మన దేశ ప్రగతికి చోదక శక్తులు అని, పరివర్తనాత్మక చలనశీలత...
టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..
Electric cars

టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని  తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్    రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV  కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది.  అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి  వస్తుదని సమాచారం. ఇదే నిజమైతే రెనాల్ట్ ఈవీ టాటా టియాగో EV తోపాటు MG కామెట్ EV వంటి ఎంట్రీ-లెవల్ EVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.  రెనాల్ట్ Kwid EV దాని సమీప ప్రత్యర్థులతో ఎలా పోటీ ఇవ్వగలదో ఒకసారి చూడండి.. Renault Kwid EV పవర్‌ట్రెయిన్ స్పెక్స్ Kwid EV 26.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది ఒక ఛార్జ్‌పై 230 కిమీ (WLTP) వరకు రేంజ్ ని అందిస్తుంది. దీని ప్రకారం..  టి...
ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..  భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ
E-scooters

ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ

discount on Okaya EV scooters | ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కొనుగోలు చేయాల‌ని చూస్తున్న‌వారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల త‌యారీ సంస్థ‌ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెష‌ల్‌ ఆఫ‌ర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండ‌నుంది. ఈ ఆఫ‌ర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ప్ర‌త్యేక డిస్కౌంట్ ఫ‌లితంగా Okaya ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ల ధరలు ఇప్పుడు కేవ‌లం రూ. 74,899 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.Also Read : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్తాజా ఆఫ‌ర్ పై ఒకాయ EV మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ గుప్తా స్పందిస్తూ.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారుల‌కు అనుగుణంగా మేము మా అన్ని స్కూట‌ర్ల‌పై ధరలను గణనీయంగా తగ్గించాము. ఈ చర్య వ‌ల్ల EV ధరల‌పై కస్టమర...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..