Category: charging Stations
దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..
ఒకేసారి 100 కార్లను ఛార్జ్ చేయవచ్చు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యంతో ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) Charging station (ఛార్జింగ్ స్టేషన్) ను శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్లోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిలో ప్రారంభించారు. గతంలో దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో 16 AC/ 4 DC ఛార్జింగ్ పోర్ట్లతో ఉండగా, తాజాగా గురుగ్రాంలో టెక్-పైలటింగ్ కంపెనీ […]
Zypp Electric తో బ్యాటరీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం
Zypp Electric : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్దదైన బ్యాటరీ-స్వాపింగ్ నెట్వర్క్ బ్యాటరీ స్మార్ట్, దేశంలోని ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Zypp ఎలక్ట్రిక్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2000 Zypp ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీ స్మార్ట్ నెట్వర్క్లో కనెక్ట్ చేయబడతాయి. తద్వారా ఎలక్ట్రిక్ వాహన డ్రైవర్లు ఢిల్లీ NCR ప్రాంతంలోని 175కుపైగా ఉన్న బ్యాటరీ స్వాప్ స్టేషన్లో బ్యాటరీలను సులువుగా మార్చుకునే వెలుసుబాటు […]
హైదరాబాద్లో Battery Swap Station
HPCL, RACEnergy భాగస్వామ్యంతో ఏర్పాటు Battery Swap Station : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్ను బుధవారం ప్రారంభించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ వాహనాల కోసం వీటిని నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C), […]
Ather Energy 25th experience centre..
Ather Energy 25వ ఎక్స్పీరియన్స్ సెంటర్ : ప్రముఖ ఈవీ కంపెనీ.. Ather Energy తన కొత్త రిటైల్ అవుట్లెట్ను ఇటీవలే గుజరాత్లోని సూరత్లో ప్రారంభించింది. ఈ ఏడాది అహ్మదాబాద్లో మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే సూరత్లోని ఈ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో ఏథర్ కంపెనీ ప్రారంభించిన తన రెండో రిటైల్ అవుట్లెట్ అవుతుంది. గుజరాత్ రాష్ట్రంలో ఏథర్ 450X, 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్కు ఫుల్గా డిమాండ్ ఏర్పడింది. వినియోగదారుల డిమాండ్ […]
దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లు
Hero electric, చార్జర్ భాగస్వామ్యంతో ఏర్పాటు దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన Hero electric.. బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హీరో ఎలక్ట్రిక్ – చార్జర్ సంస్థలు సంయుక్తంగా వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. మొదటి సంవత్సరం చార్జర్ దేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం […]
భారత్ పెట్రోల్ పంపుల్లో charging stations
దేశవ్యాప్తంగా 7,000 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి.. charging stations : దేశంలో ఈవీలను ప్రోత్సహించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ‘మహారత్న’ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ.. ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. రాబోయే కొన్నేళ్లలో సుమారు 7,000 పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. భారత్ పెట్రోలియం కంపెనీ దేశవ్యాప్తంగా 19,000+ రిటైల్ అవుట్లెట్(ఇంధన […]
Ola Electric నుంచి తొలి హైపర్చార్జర్
Ola S1, S1 Pro Scooter డెలివరీల కంటే ముందే ఆవిష్కరణ Ola Electric : దేశంలో ఈవీ రంగ సంచలనం ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తన మొదటి హైపర్చార్జర్ను ఆవిష్కరించింది. ఓలా కంపెనీ యొక్క Ola S1 and S1 Pro electric scooters డెలివరీలకు ముందే ఫాస్ట్ ఛార్జర్ ప్రారంభించడం విశేషం. ఈ ఆవిష్కరణపై ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ ఇటీవల ట్విట్టర్లో ప్రస్తావించారు. అతను తన ఓలా స్కూటర్ నడిపిన తర్వాత […]
Atum solar charging stations
విజయవాడ, మిర్యాలగూడలో ఏర్పాటు Atum solar charging stations : భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబలిటీని సుసంపన్నం చేయడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రధాన సమస్య అయిన చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి చాలా సంస్థల ఇప్పటికే చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వైపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా ATUM సంస్థ కూడా EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడానికి సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్ యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. […]
eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
దేశంలోని ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్ఫామ్లలో ఒకటైన eBikeGo త్వరలో లక్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతండడంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇప్పటికీ సప్రదాయ పెట్రోల్ కంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం సరిపడా EV చార్జింగ్ స్టేషన్ల సదుపాయం […]
