Saturday, August 2Lend a hand to save the Planet
Shadow

Electric cars

Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు?  పూర్తి వివరాలు ఇవే..  

Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..  

Electric cars
Maruti Suzuki Elecric car | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ Maruti Suzuki.. తమ మొదటి EV,eVX  ఎలక్ట్రిక్ కారును 2025 ఆర్థికసంవత్సరంలో భారత మార్కెట్‌లో  లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. eVXతోపాటు Toyota వెర్షన్‌ను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయబడతాయి గతంలొఅక్టోబర్ 2024 ప్రారంభిస్తారని వార్తలు రాగా తాజాగా 2025 ప్రారంభంలో ధర ప్రకటన విడుదల చేయనుననట్లు మారుతి సుజుకీ అధికారులు ధ్రువీకరించారు.మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), రాహుల్ భారతి  మాట్లాడుతూ.. "మా మొదటి EV ఒక SUV.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY2024-2025) ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం హన్సల్‌పూర్‌లోని SMG ఫెసిలిటీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి – A, B మరియు C. ఇప్పుడు, EVని తయారు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు."మా EV కాన్సెప్ట్ కారు ఇప్పటికే ఆవిష్కరించాం.  ఇది 550km పరిధి, 60kWh బ్యాటరీని కలిగి ఉ...
Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..

Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..

charging Stations, Electric cars
Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు  దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు  కియ 'MyKia' యాప్‌లో "K-Charge" అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు)  స్టాటిక్, ఛార్జ్‌జోన్, రిలక్స్ ఎలక్ట్రిక్, లయన్ ఛార్జ్ మరియు ఇ-ఫిల్ సాయంతో  కియా ఇండియా ఈ చొరవను ప్రారంభించింది. అదనంగా, కియా తన వినియోగదారులకు వారి ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా మూడు నెలల ఉచిత ఛార్జింగ్‌ను అందించడానికి రిలక్స్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ CPOలు EV ఛార్జింగ్ పరిశ్రమలో గుర్తింపు పొందిన నాయకులు, విస్తృతమైన నెట్‌...
Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5

Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5

Electric cars
హ్యుందాయ్ ఇండియా ఆల్-ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని 'కింగ్ ఆఫ్ బాలీవుడ్- షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)'కి డెలివరీ చేసింది. హ్యుందాయ్‌తో 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని స్మరించుకుంటూ.. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ EV SUVని నటుడికి అందించింది. తమ బ్రాండ్‌పై షారూఖ్ ఖాన్ ఇచ్చిన సపోర్ట్ కు నమ్మకానికి ధన్యవాదాలు తెలిపింది..భారతదేశంలో ఫ్యూచర్ మొబిలిటీ కి నాయకత్వం వహిస్తూ హ్యుందాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో Ioniq 5ని విడుదల చేసింది. ఇప్పటికే 1,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. Ioniq 5 ప్రీమియం లగ్జరీ కార్లపై వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది.కాగా ఈ కొరియన్ కార్‌మేకర్‌తో దాని బ్రాండ్ అంబాసిడర్‌గా షారూఖ్ ఖాన్ 25 సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని భారతదేశంలో జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో- 2023లో షారుఖ్ ఖాన్ స్వయంగా విడుదల చేశారు .IONIQ...
Renault | గుడ్ న్యూస్.. రెనాల్ట్ నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు ఇవే..

Renault | గుడ్ న్యూస్.. రెనాల్ట్ నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు ఇవే..

Electric cars
Renault | రెనాల్ట్ సంస్థ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కొత్త ఈవీ కి సంబంధించిన 5 ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీని కాన్సెప్ట్ ప్రోటోటైప్ మొదటిసారిగా 2021లో వెల్లడైంది. ఇటీవలి ఫొటోలతో ఈ ఫ్రెంచ్ కార్‌ మేకర్ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్, లాంచ్, ఫీచర్లతో సహా కొన్ని ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.రెనాల్ట్ షేర్ చేసిన చిత్రాల ప్రకారం.. రాబోయే 5 E-Tech EV 26 ఫిబ్రవరి, 2024న జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శనించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రాబోయే 5 E-టెక్ కు సంబంధించిన కొన్ని కీలక స్పెక్స్‌ను కూడా వెల్లడించింది. Renault 5 E-Tech : డిజైన్ Renault ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రొడక్షన్-స్పెక్ మోడల్‌లోని భాగాలను హైలైట్ చేస్తాయి. మొదటి చిత్రం కారులోని ఏకైక LED హెడ్‌లైట్‌లను చూపుతుంది, "ది అడ్వెంచర్స్ ఆఫ్ సూపర్‌కార్"ని ...
Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?

Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?

Electric cars
కొత్త మహీద్రా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 2024 చివరలో వచ్చే అవకాశం భారత్ లో త్వరలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, Mahindra XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కవర్ చేసి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయాల్లో ఈ వాహనం ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ కు సంబందించిన ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. మొత్తానికి, ఇటీవల తాజాగా కనిపించిన స్పై ఫోటోలలో, మోడల్ కీలక వివరాలు వెల్లడయ్యాయి. Mahindra XUV.e8 Front Bumper పైన కనిపిస్తున్న ఫోటో ప్రకారం, ఈ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్ తో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ మోడల్ లుక్ టాటా హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్స్ మాదిరిగానే ఉండనుంది. అప్పుడు, టెస్ట్ మ్యూల్ పాడ్ వంటి డిజైన్‌తో వర్టికల్ గా అమర్చబడిన స్ప్లిట్...
Xiaomi EV | షావోమి నుంచి స్మార్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు..

Xiaomi EV | షావోమి నుంచి స్మార్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు..

Electric cars
Xiaomi EV : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమి తొలిసారిగా  ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తోంది. షావోమి ఎస్‌యూ 7 (Xiaomi su7 ) పేరుతో తీసుకొస్తున్న ఈ కారు విక్రయించేందుకు గాను ప్రభుత్వానికి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కారును షావోమీ  బీజింగ్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బీఏఐసీ)కి కాంట్రాక్టు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ అప్లికేషన్ పెట్టుకుంది. మూడు వేరియంట్లతో Xiaomi EV కాగా ఈ శాఖ ప్రతి నెల కొత్త కార్ల వివరాలను వెల్లడిస్తుంటుంది.. షావోమి కారు వివరాలు  ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారానే వెలుగులోకి వచ్చింది. బీఏఐసీ వోఆర్‌వీ షావోమి బ్రాండెడ్‌ మోడల్‌లో 3 వెరియంట్లను తయారు చేయనుంది.. ఎస్‌యూ 7 మోడల్‌ ఎలక్ట్రిక్ కారులో బీవైడీ కంపెనీకి చెందిన లిథియం ఆయాన్‌ పాస్పేట్‌ బ్యాటరీని వినియోగిస్తున్నారు. కాగా ఈ ...
Tata Punch EV: త్వరలో టాటా పంచ్ ఈవీ వస్తోంది.. ధర, ఫీచర్లు ఇవీ..!

Tata Punch EV: త్వరలో టాటా పంచ్ ఈవీ వస్తోంది.. ధర, ఫీచర్లు ఇవీ..!

Electric cars
Tata Punch EV : ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో జెట్ స్పీడ్ వేగంతో వెళ్తోంది. టాటా మోటార్స్..  ఇప్పటికే టాటా నుంచి టాటా టియాగో ఈవీ, టిగోర్ నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి రాగా వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికీ కొనుగోళ్లలో టాప్ రేంజ్ లో ఉంది. అయితే తాజాగా టాటా మోటార్స్ (Tata Motors) టాటా పంచ్ ఈవీని కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ కొత్త వేరియంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ కారు అతిత్వరలోనే లాంచ్ కానుంది.Tata Punch Electric SUV: టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఈవీ కారును మార్కెట్ లో లాంచ్ చేయనుంది. దీని కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారత్ లో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే దిగువన పంచ్ ఈవీని నిలపనుంది. టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్...
Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు..  లాంచ్ ఎప్పుడంటే?

Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?

Electric cars
Maruti Electric car : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇటీవల కొత్త స్విఫ్ట్‌ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ క్రమంలో తొలి సారి మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Maruti Electric Car భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా ప్రత్యక్షమైంది. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షో లో సుజుకి రెండు మోడళ్లను పరిచయం చేసింది. 2024లో స్విఫ్ట్, 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో మారుతి ఈవీఎక్స్ ఎస్యూవీ భారతదేశంలో లాంచ్ అవుతాయని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.కొన్ని నెలల క్రితం Maruti eVX  టెస్ట్ మ్యూల్స్ మొదటిసారిగా కెమెరాల్లో చిక్కుకున్నాయి, విదేశీ గడ్డపై ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పుడు, eVX ఎలక్ట్రిక్ SUV టెస్ట్ మ్యూల్ మొదటిసారిగా భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్న ఫొటోలు, వీడియోలు  వైరల్ అయ్యాయి. ఈ ...
ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric cars
best budget electric car in india : మహానగరాల్లో సంప్రదాయ పెట్రోల్ వాహనాల వినియోగం మితిమీరిపోవడంతో వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ స్థాయికి చేరుకునేలా AQI తీవ్ర స్థాయిని దాటింది. దేశ రాజధాని ప్రాంతంలో తిరిగే BS-4 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీపావళి తర్వాత బేసి-సరి నిబంధనను అమలు చేయనున్నారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ నిబంధన ఉంటుంది. పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి ఒక మార్గం ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడం. దురదృష్టవశాత్తు.. EVల వినియోగం ఇప్పటికీ ఇంకా  ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందువల్ల, మాస్ మార్కెట్‌లో ఈవీల  ఎంపికలు పరిమితంగానే ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన జీరో ఎమిషన్ వెహికల్‌ని సొంతం చేసుకోవాలని ఆలోచించేవారి కోసం మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి పూర్తి సమాచారం...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..