IT Corridor : ఐటీ కారిడార్లో త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవల విస్తరణఐటీ సంస్థలకు అద్దెకు ఆర్టీసీ బస్సులుటీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్హైదరాబాద్ ఐటీ కారిడార్ (Hyderabad IT Corridor) లో ప్రజా రవాణా సేవలను మరింతగా...
TVS ఆర్బిటర్ vs TVS iQube: డిజైన్, రేంజ్, ఫీచర్లలో పోలికలు.. రెండింటి ఏది బెస్ట్ ?
టీవీఎస్ మోటార్స్ ఇటీవలే కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS ఆర్బిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది iQube తో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన స్టోరేజ్, సీటింగ్ వంటి అదనపు...
మట్టి గణపతి – భక్తులకు, భూమికి రక్షకుడు | ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే పూజిద్దాం..
Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత (Vinayaka Chavithi 2025) ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేష్ మండపాలను అందంగా...
40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం
Kinetic DX Electric Scooter లాంచ్: ఫీచర్లు, ధరలు, బుకింగ్ వివరాలు ఇవేKinetic DX Electric Scooter | దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కైనెటిక్ DX ఎట్టకేలకు తిరిగి వచ్చింది. కైనెటిక్...
Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం
Hyderabad : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) ఎనిమిదో ఎడిషన్ను జీఐసీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. కీసరగుట్ట (Keesaragutta ) లోని రామలింగేశ్వర స్వామి ఆలయం...
Green India Challenge | సుందర్బన్స్లో మడ అడవుల పెంపకం
సుందర్బన్స్ గోసాబాలో 2,000 మడ మొక్కల నాటింపుతుఫానులు, ప్రకృతివిపత్తుల నుంచి రక్షణతో పాటు జీవనోపాధి కల్పనఉమాశంకర్ మండల్ స్ఫూర్తిగా – 20 ఏళ్లుగా తీర ప్రాంతాల పునరుద్ధరణకు కృషిGreen India Challenge |...
New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు...
Ather Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని...
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Ather Energy, తన పాపులర్ మోడల్ Ather Riztaకి కొత్త వేరియంట్ను జోడించింది. ఇటీవల ప్రారంభించిన "Rizta S 3.7"...
Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Guptha) ఢిల్లీ ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించారు. 'దేవి యోజన' (Devi Yojana) కింద 400 ఈ-బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి...












