వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం
Hyderabad : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) ఎనిమిదో ఎడిషన్ను జీఐసీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. కీసరగుట్ట (Keesaragutta ) లోని రామలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలోమొక్కలు నాటడం ద్వారా మాజీ ఎంపీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు . వారు కొత్త ఎడిషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. నా జీవితాంతం కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను […]
Green India Challenge | సుందర్బన్స్లో మడ అడవుల పెంపకం
Green India Challenge | 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు నూతన దిక్సూచి అవుతోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్(Sundarbans)లో 2,000 మడ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సముద్ర తుఫానుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) ప్రేరణ కాగా, ఉమాశంకర్ మండల్ (Uma […]
Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్కి E27, డీజిల్కి IBA మిశ్రమం
Ethanol E27 : పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుంచి 27%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ఇంధనాన్ని E27గా పిలవాలని నిర్ణయించంది. ఇంధనం కోసం కొత్త నిబంధనలను రూపొందించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి అప్పగించింది. TOI నివేదిక ప్రకారం, మొదటి విడత సంప్రదింపులు వచ్చే వారం జరగనున్నాయి. E27 పెట్రోల్, IBA డీజిల్ కొత్త E27 పెట్రోల్కు అనుగుణంగా ఇంజిన్లను సవరించడం గురించి పరిశోధన నిర్వహించాలని భారతదేశ […]
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్లైన్
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నకిలీ వ్యవసాయ ఇన్పుట్ల ఉత్పత్తి, అమ్మకాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులను చూసినట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్లైన్కు తెలియజేయాలని […]
Solar Plan | గృహ వినియోగదారులకు బంపర్ ఆఫర్: 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
Solar Plan in Bihar | : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కీలక ప్రకటన చేశారు. విద్యుత్ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు దీంతో విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషల్ మీడియాలో ఇలా రాశారు – ‘మేము మొదటి నుంచి అందరికీ చౌక ధరలకు విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 1, 2025 […]
Amazon | ఒబెన్ రోర్ EZ ఈ-బైక్ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..
Bengaluru : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles | ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ) ఈ-బైక్ను ఇప్పుడు అమెజాన్ లోనూ కొనుగోలు చేయొచ్చు..) తయారీ సంస్థ ఒబెన్, తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోర్ EZ ను అమెజాన్ (Amazon)లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. Rorr EZ ఇప్పుడు Amazonలో రెండు వేరియంట్లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది అందులో మొదటిది 3.4 kWh రెండోది 4.4 kWh, వీటి ధరలు వరుసగా […]
కేరళలో ఈ-వ్యర్థాల సేకరణకు స్పెషల్ డ్రైవ్ – e-Waste Collection
తిరువనంతపురం: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (e-Waste Collection) సురక్షితంగా పారవేయడానికి కేరళ ప్రభుత్వం సరికొత్త చొరవను ప్రారంభించింది. ఇందులో మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ వేస్టేజ్ కలెక్షన్ డ్రైవ్ను ప్రారంభిస్తోంది. గృహాలు, సంస్థలు పారవేసే గాడ్జెట్లు ఉపకరణాలకు LSGD ప్రత్యేక ధరను నిర్ణయించింది. మంగళవారం నెయ్యటింకర మునిసిపాలిటీలో జరిగే కార్యక్రమంలో స్థానిక స్వపరిపాలన శాఖ (LSGD) మంత్రి MB రాజేష్ మునిసిపాలిటీలలో ప్రారంభించనున్న ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన మొదటి దశను ప్రారంభించారు. రాష్ట్రంలో విషపూరిత కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు, ఈ-వ్యర్థాలను […]
Delhi EV Policy 2.0 | ఢిల్లీకి EV భవిష్యత్ దిశగా మరో అడుగు!
Delhi News : దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా బిజెపి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది. జూలై 15తో గడువు ముగిసే ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ (Delhi EV Policy 2.0)ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించడం, కొత్త వాహనాల్లో 25% ఎలక్ట్రిక్ వాహనాల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని మొదట ఆగస్టు 2020లో అమలు చేశారు. Delhi EV Policy […]
Hero MotoCorp | విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త ధరలు
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఇటీవల తన చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్, విడా VX2 శ్రేణిని ఇటీవలే విడుదల చేసింది. ఇది మార్కెట్లో BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) అందించే మొట్టమొదటి వాహనం ఇది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి ఆసక్తి ఉన్నవారికి కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే హీరో విడా VX2 ధరలను రూ. 15,000 తగ్గించింది. ఈ పరిమిత ఆఫర్తో, విడా VX2 గో ట్రిమ్లు రూ. 44,990 (ఎక్స్-షోరూమ్) […]
