Harithamithra Telugu News

Thursday, April 30Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Author: Kiran Podishetty

కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.
Oben Rorr Evo vs Matter Aera 5000 : మీ కోసం ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?

Oben Rorr Evo vs Matter Aera 5000 : మీ కోసం ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?

EV Updates, E-bikes
భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం దూసుకుపోతోంది. కొన్ని నెల‌లుగా అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన మోడ‌ళ్లు మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఓబెన్ ఎలక్ట్రిక్, ఈ రోజు 'రోర్ ఇవో' అనే కొత్త ఈవీ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, మ్యాటర్ ఏరా 5000కు పోటీగా నిలుస్తుంది. ఈ మోడళ్లు ఒకదానితో ఒకటి ఎలా పోటీపడతాయో ఇక్కడ క్లుప్తంగా చూద్దాం.ఓబెన్ రోర్ EVO vs మ్యాట‌ర్ ఎరా 5000: పనితీరు, రేంజ్‌పనితీరు విషయానికి వస్తే, ఓబెన్ రోర్ ఎవో 9 kW మోటార్‌ను 3.4 kWh బ్యాటరీతో జతచేసింది. ఇది గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇది సుమారు 3 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.మరోవైపు, మ్యాటర్ ఏరా 5000 11.5 kW గరిష్ట శక్తిని, 2.8 సెకన్లలో 0–40 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 105 kmphగా ఉంది. ఇక్కడ అతిపెద్ద తేడా రైడింగ్ అనుభవంలో ఉంది:...
Oben Rorr Evo లాంచ్: రూ. 99,999కే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ఫీచర్లు ఇవే!

Oben Rorr Evo లాంచ్: రూ. 99,999కే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ఫీచర్లు ఇవే!

EV Updates, E-bikes
పర్యావరణ హితమైన ప్రయాణానికి (Sustainable Mobility) మారుపేరుగా నిలిచే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మరొక అద్భుతమైన బైక్ వచ్చింది. ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) సంస్థ తన సరికొత్త 'రోర్ ఎవో' (Rorr Evo) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సామాన్య ప్రజలను ఆకర్షించే ధరతో, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ బైక్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.ధర, ఆఫర్ఓబెన్ ఎలక్ట్రిక్ ఈ బైక్‌ను ప్రారంభ ధరగా రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) కే అందిస్తోంది. అయితే, ఈ ధర మొదటి 10,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత దీని ధర రూ. 1.25 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.Oben Rorr Evo : Technical Specificationsఫీచర్ (Feature)వివరాలు (Details)ధర (Price)₹99,999 (మొదటి 10,000 మందికి) / ₹1.25 లక్షలు (తర్వాత)గరిష్ట వేగం (To...
Kharif 2026 |  రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం – మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Kharif 2026 | రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం – మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

వ్యవసాయ వార్తలు
Kharif 2026 Seed Distribution Telangana | తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వానాకాలం (ఖరీఫ్) 2026 సాగు సన్నాహకాల్లో భాగంగా, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం మరియు నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టడంపై ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఖరీఫ్ 2026: ముఖ్యాంశాలుKharif 2026 సాగు అంచనా: రాష్ట్రంలో సుమారు 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉంది.విత్తనాల లభ్యత: 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 38.21 లక్షల క్వింటాళ్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి.పత్తి విత్తనాలు: 52 లక్షల ఎకరాల పత్తి సాగు లక్ష్యంతో, 212.11 లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.సరఫరా: మే 15 నుండి విత్తనాల స్టాక్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీలను ఆదేశించారు.Kharif 202...
కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల్లో భారీ మార్పులు: ఇథనాల్, హైడ్రోజన్, బయోడీజిల్‌కు ప్రాధాన్యం

కేంద్ర మోటార్ వాహనాల నిబంధనల్లో భారీ మార్పులు: ఇథనాల్, హైడ్రోజన్, బయోడీజిల్‌కు ప్రాధాన్యం

Green Mobility
న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటారు వాహన నిబంధనలు (Central Motor Vehicles Rules), 1989కి కీలక సవరణలు చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.30 రోజుల్లోగా సూచనలు, అభ్యంతరాలుఏప్రిల్ 27, 2026న జారీ చేసిన ఈ ముసాయిదాపై ప్రజలు, వాహన తయారీదారులు, ఇతర భాగస్వాములు తమ అభిప్రాయాలను 30 రోజుల్లోగా తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అందిన సూచనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిబంధనలను ఖరారు చేస్తుంది.ఇథనాల్ విప్లవం: E20 నుండి E100 వరకు!పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియ (Ethanol Blending) దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తోంది. ప్రభుత్వం అందించిన గణాంకాల ప్రకారం.. ప్రతి ఏటా సుమారు 45 మిలియన్ బ్యారెళ...
Oil Palm | మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

Oil Palm | మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

ఉద్యాన పంటలు
సాంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం రైతు వేదికలో నిర్వహించిన "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొత్త కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కీలక అంశాలు:ఆయిల్ పామ్ సాగు (Oil Palm Farming)పై నొక్కి: రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు మళ్లాలని మంత్రి సూచించారు. ఈ పంట సాగు చేసే రైతులకు నాలుగేళ్ల పాటు ₹51,000 సబ్సిడీ అందజేస్తామన్నారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటలుగా పత్తి, మిర్చి, పప్పుధాన్యాలు సాగు చేసుకోవచ్చని, దీనివల్ల అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.యాంత్రీకరణకు నిధులు: గత పదేళ్లలో వ్యవసాయ యాంత్రీకరణ నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుత ప్రభుత్వం దీనికి భారీ...
₹13,000 కోట్లతో ‘మష్రూమ్ మిషన్’! (MushroomMission)

₹13,000 కోట్లతో ‘మష్రూమ్ మిషన్’! (MushroomMission)

ఉద్యాన పంటలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద పుట్టగొడుగుల ఉత్పత్తిదారుగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు ₹13,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి 'మష్రూమ్ మిషన్' (MushroomMission) కు ఏపీ శ్రీకారం చుట్టబోతోంది.లక్ష్యం: బీహార్‌ను అధిగమించి అగ్రస్థానానికి..ప్రస్తుతం ఏడాదికి 45,000 టన్నుల ఉత్పత్తితో బీహార్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తన వార్షిక ఉత్పత్తిని 67,500 టన్నులకు పెంచి, దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.MushroomMission : కీలక అంశాలు:భారీ సబ్సిడీ : మొత్తం ₹13,000 కోట్ల వ్యయంలో 40 శాతం అంటే దాదాపు ₹5,184 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో రైతులకు అందజేయనున్నాయి.యూనిట్ల ఏర్పాటు: రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల ప...
Kharif Crop | రానున్న ఖరీఫ్‌లో ‘ఎల్ నినో’ ముప్పు

Kharif Crop | రానున్న ఖరీఫ్‌లో ‘ఎల్ నినో’ ముప్పు

వ్యవసాయ వార్తలు
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న రకాలకే ప్రాధాన్యంపప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెంచడమే లక్ష్యంఏకపంట విధానం వద్దు - భూసారాన్ని కాపాడుకుందాంఅధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షKharif Crop Planning : రానున్న ఖరీఫ్ సీజన్‌లో వర్షపాత పరిస్థితులు, సాగు ప్రణాళికపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే సీజన్‌లో 'ఎల్ నినో' ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మే 15లోగా సమగ్ర నివేదికవాతావరణ శాఖ నుండి మే 15వ తేదీ నాటికి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణ అంచనాలు మరియు ఆయా జిల్లాల వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీ సాగు ప్రణాళికలను (District-wise Crop Plans) సిద్ధం చే...
రైతులకు మేలు చేసే ‘సన్న రకాల’పైనే ఫోకస్! – Fine Rice Varieties 2026

రైతులకు మేలు చేసే ‘సన్న రకాల’పైనే ఫోకస్! – Fine Rice Varieties 2026

వ్యవసాయ వార్తలు
వానాకాలం సాగుపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష:వచ్చే వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో రైతులు సాగు చేసే వరి రకాలు (Fine Rice Varieties 2026) , విత్తనాల లభ్యత. మద్దతు ధర (MSP) కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సచివాలయంలో ఈ రోజు వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. వ‌చ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై వ్యవసాయశాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వ్యవసాయశాఖ అధికారులతో చ‌ర్చ‌లు జ‌రిపారు.వ్యవసాయశాఖ అధికారులు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం BPT -5024, RNR-15048, HMT SONA, Jai Shreeram, KNM-1638, WGL-44, WGL 9...
Urban Farming | నగరవాసులకు బంపర్ ఆఫర్: కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై ఉచిత శిక్షణ!

Urban Farming | నగరవాసులకు బంపర్ ఆఫర్: కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై ఉచిత శిక్షణ!

ఉద్యాన పంటలు
హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఇంటి వద్దే ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ మరో ముందడుగు వేసింది. అర్బన్ ఫామింగ్ (Urban Farming) పథకంలో భాగంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల వాసుల కోసం “కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ పద్ధతులు” అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించనుంది.Urban Farming : శిక్షణ ఎప్పుడు? ఎక్కడ?ఈ నెల నాలుగవ ఆదివారం, అనగా ఏప్రిల్ 26, 2026 నాడు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉద్యాన శిక్షణా కేంద్రం (THTI), రెడ్ హిల్స్, నాంపల్లి, హైదరాబాద్.శిక్షణలో ఏం నేర్పిస్తారు?పండించిన కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే పద్ధతులు, వాటిని వివిధ రకాలుగా ప్రాసెస్ చేసే విధానాలతో పాటు, నేటి కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న చిరుధాన్యాల (Millets) ప్రాసెసింగ్...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates