Harithamithra Telugu News

1 min read

మార్కెట్లోకి ‘సింపుల్ అల్ట్రా’ ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ మైలేజ్!

Simple Ultra Electric Scooter 400km Range Price : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ, తన జెన్ 2 పోర్ట్‌ఫోలియోలో భాగంగా ‘సింపుల్ అల్ట్రా’ (Simple Ultra) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం 400 కిలోమీటర్ల కళ్ళు చెదిరే రేంజ్‌తోనే కాకుండా, అత్యుత్తమ టెక్నాలజీతో ఇది వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ధర, వారంటీ వివరాలు: పర్ఫార్మెన్స్ & బ్యాటరీ (Performance & Battery): […]

1 min read

తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రంతో రేవంత్ రెడ్డి భేటీ: 30 లక్షల టన్నుల లక్ష్యం! – Paddy Procurement

రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,400 కోట్ల బకాయిలు విడుదల చేయాలని వినతి.. Paddy Procurement | తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన ముఖ్యమంత్రి బృందం, రాష్ట్రంలో పండిన ధాన్యం సేకరణ మరియు పెండింగ్ నిధుల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. Paddy Procurement : ముఖ్యాంశాలు […]

1 min read

తెలంగాణలో విస్తృతంగా ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్

EV Charging Stations Telangana Plan | హరితమిత్ర : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చార్జింగ్ మౌలిక వసతులను మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధానాంశాలు ఇవీ.. EV Charging Stations : హరిత ఇంధనం వైపు అడుగులు: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, […]

1 min read

ఐకానిక్ ‘కైనెటిక్ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Kinetic DX Electric Scooter

Kinetic DX Electric Scooter 2026 : ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి ఇంటి కలగా ఉన్న కైనెటిక్ స్కూటర్, సరికొత్త హంగులతో ఎలక్ట్రిక్ వాహనంగా (EV) మ‌న ముందుకు వ‌చ్చింది. నాటి జ్ఞాపకాలను నెమరువేసేలా రిట్రో క్లాసిక్ డిజైన్‌ను అలాగే ఉంచుతూనే, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కైనెటిక్ గ్రీన్ సంస్థ కొన్నాళ్ల క్రితం లాంచ్ చేసింది. డిజైన్: పాత జ్ఞాపకం.. కొత్త మెరుపు! కొత్త కైనెటిక్ DX చూడ్డానికి 90ల నాటి […]

1 min read

మార్కెట్ యార్డుల్లో ‘జీరో బిజినెస్’ చేస్తే లైసెన్సులు రద్దు..

Zero Business in Market Yards : తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుట్టమైన చర్యలు తీసుకుంటోంది. బుధవారం మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లలో జరుగుతున్న అక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం: మార్కెట్ యార్డుల్లో లైసెన్సులు కలిగి ఉండి, ఎలాంటి […]

1 min read

దేశవ్యాప్తంగా ‘డిజిటల్ మండి’ విప్లవం: రూ. 4.84 లక్షల కోట్ల వాణిజ్యంతో e-NAM రికార్డు!

1,656 మండిల అనుసంధానం.. 1.80 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి! e-NAM performance 2026 | దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో పెనుమార్పులు తెస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 2026 మార్చి నాటికి ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన మొత్తం వాణిజ్య విలువ రూ. 4.84 లక్షల కోట్లకు చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పారదర్శకత, మెరుగైన ధర మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ వంటి […]

1 min read

ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘S1 X+’: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​

స్వదేశీ ‘భారత్ సెల్’ టెక్నాలజీతో విడుదల.. ఏప్రిల్ 15 వరకు ప్రత్యేక ప్రారంభ ధర! ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన సరికొత్త వేరియంట్ S1 X+ (5.2 kWh) ను సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘4680 భారత్ సెల్’ టెక్నాలజీని ఈ స్కూటర్‌లో వాడటం విశేషం. ధర మరియు ఆఫర్: ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త స్కూటర్ ధరను రూ. […]

1 min read

రాష్ట్రంలో 40% కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకే!

IKP Paddy Procurement Centers Telangana | తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు వ్యవస్థలో మహిళా స్వయం సహాయక సంఘాలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. కేవలం ఇంటికే పరిమితం కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తిగా మారుతున్నారు. ఇందిరా క్రాంతి పథం (IKP) ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతులకు, మహిళా సంఘాలకు ఆశాకిరణంగా మారాయి. మహిళల చేతుల్లోనే 40 శాతం కేంద్రాలు ఈ రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,251 […]

1 min read

రైతన్నలకు గుడ్ న్యూస్: ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ సిద్ధం.. 48 గంటల్లోనే నగదు జమ!

Uttam Kumar Reddy Paddy Procurement : రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Paddy) వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates