Harithamithra Telugu News

Saturday, February 21Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Author: Kiran Podishetty

కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.
Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!

Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!

వ్యవసాయ వార్తలు
కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలుWarangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి.మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర ₹37,000 గా నమోదైంది.వండర్ హాట్: రెండు రోజులూ గరిష్ట ధర ₹37,000 వద్ద స్థిరంగా కొనసాగింది.పత్తి (CCI): ప్రభుత్వం (CCI) ద్వారా కొనుగోలు చేసిన పత్తికి గరిష్టంగా ₹8,010 లభించింది.పసుపు: ఫిబ్రవరి 19న పసుపు (గోల) క్వింటాల్‌కు ₹11,114 గరిష్ట ధర పలికి రైతులకు ఊరటనిచ్చింది.ఇతర పంటలు: కందులు గరిష్టంగా ₹7,520, మినుములు ₹8,150, మరియు నువ్వులు (తెల్లవి) గరిష్టంగా ₹9,752 ...
Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

ఉద్యాన పంటలు
Vegetable Farming Telangana | రాష్ట్రంలో కూరగాయల కొరత (Vegetable shortage) స‌మ‌స్య‌ను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి పైగా రైతులను ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహ‌న్ (Surendra Mohan) తెలిపారు.రాజేంద్రనగర్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ( Professor Jayashankar Telangana State Agricultural University ) పరిధిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూరగాయల పంటపై 44వ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంరైతుల ఆదాయం రెండింతలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ...
KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి

KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి

వ్యవసాయ వార్తలు
KVK Ghantasala : ఆలస్యంగా మినుము పంట వేసిన పొలాల్లో బూడిద తెగులు (Powdery Mildew) ఆశించి నష్టపరుస్తుందని రైతులు వెంట‌నే నివారణ చర్యలు తీసుకోవాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి సూచించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కృష్ణా జిల్లాలోని 7 వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని ఘంటసాల మండలంలోని ఘంటసాల, ఘంటసాలపాలెం, తాడేపల్లి, దేవరకోట, లంకపల్లి గ్రామాలతో పాటు పమిడిముక్కల, పామర్రు, తోట్లవల్లూరు, గన్నవరం, పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, బంటుమిల్లి, గుడివాడ మండలాల్లోని మినుము పంటను క్షేత్రస్థాయిలో సందర్శనలు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆలస్యంగా మినుము పంటలు వేసుకున్న పొలాల్లో పొగమంచు నేపథ్యంలో బూడిద తెగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.కావున బూడిద తెగులు నివారణకు మైక్లోబ్యుటానిల్ 1.0 గ్రా. లేదా డైఫెన్ కొనజోల్ 1.0...
Warangal Market Prices | మిర్చి రేటు జిగేల్.. క్వింటాల్ @ ₹39,000! పత్తి ధర ఎలా ఉందంటే?

Warangal Market Prices | మిర్చి రేటు జిగేల్.. క్వింటాల్ @ ₹39,000! పత్తి ధర ఎలా ఉందంటే?

వ్యవసాయ వార్తలు
వరంగల్ హ‌రిత‌మిత్ర : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో మిర్చి ధరలు (Warangal Market Prices) సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 19న జరిగిన వేలంలో మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి.మిర్చి ధరలు పైపైకి..నేటి మార్కెట్‌ (Enumamula Market Chilli Rates) లో దేశి రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర ప్రధాన రకాల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:వండర్ హాట్: గరిష్టంగా ₹37,000 పలికి స్థిరంగా కొనసాగుతోంది.దీపిక: గరిష్ట ధర ₹28,000 గా నమోదైంది.తేజ: క్వింటాల్‌కు గరిష్టంగా ₹18,200 పలకగా, మోడల్ ధర ₹15,500 వద్ద ఉంది.US 341: గరిష్టంగా ₹22,500 ధర లభించింది.నేడు మార్కెట్‌కు మొత్తం 27,507 మిర్చి బస్తాలు వచ్చాయి.Warangal Market Prices : పత్తి, ఇతర పంటల పరిస్థితిపత్తి సి.సి.ఐ (CCI) ద్వ...
ఆంధ్రాలో ‘వారీ’ విప్లవం: ₹8,175 కోట్లతో దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ! – Waaree Energies Lithium-ion Gigafactory

ఆంధ్రాలో ‘వారీ’ విప్లవం: ₹8,175 కోట్లతో దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ! – Waaree Energies Lithium-ion Gigafactory

General News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ దేవీయ పునరుత్పాదక ఇంధన సంస్థ వారీ ఎనర్జీస్ (Waaree Energies), రాష్ట్రంలో భారీ పెట్టుబడితో సమగ్ర లిథియం-అయాన్ బ్యాటరీ గిగాఫ్యాక్టరీ (Waaree Energies Lithium-ion Gigafactory ) ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారడమే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ హబ్అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. సుమారు ₹8,175 కోట్ల భారీ వ్యయంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:ఈ గిగాఫ్యాక్టరీ ద్వారా దా...
Warangal Market Prices | వరంగల్ మార్కెట్​లో మిర్చి రికార్డ్ స్థాయి ధర..

Warangal Market Prices | వరంగల్ మార్కెట్​లో మిర్చి రికార్డ్ స్థాయి ధర..

వ్యవసాయ వార్తలు
Warangal Market Prices Today | వరంగల్ మార్కెట్ కమిటీ కార్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రధాన పంటలైన మిర్చి, పత్తి ధరల్లో నిలకడ కనిపిస్తోంది. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.మిర్చి ధరల హవానేటి మార్కెట్‌లో మిర్చి (Chilli Rates) క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. మొత్తం 28,127 బస్తాల మిర్చి రాగా, వివిధ రకాల మిర్చికి గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి: వండర్ హాట్ ర‌కానికి మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు 37,000/- గరిష్ట ధర పలికింది. తేజ మిర్చి ధర క్వింటాల్‌కు గరిష్టంగా 18,100/-, కనిష్టంగా 12,000/- గా నమోదైంది.US 341ర‌కం రూ. 23,500/- పలకగా, మోడల్ ధర 19,000/- వద్ద ఉంది. ఇక దీపిక & దేశి: ఈ రకాలు క్వింటాల్‌కు 25,000/- వరకు ధర పలికాయి. తేజ ఏసీ క్వింటాల్‌కు గరిష్టంగా 17,000/- పలికింది.పత్తి, అపరాలువ‌రంగ‌ల్ ఏనుమాముల మార్కెట్‌కు మొత్తం 1,315 బస్తాల పత్తి రాగా, సీసీఐ (CCI) ద్వారా గరిష్ట ధ...
Maruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!

Maruti Suzuki e Vitara ధరలు ఇవే.. ₹10.99 లక్షల నుంచే ఎలక్ట్రిక్ SUV.. బ్యాటరీ అద్దె ఆప్షన్ కూడా!

EV Updates, Electric cars
హరితమిత్ర : భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎట్ట‌కేల‌కు అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ SUV 'e Vitara' పూర్తి ధరల జాబితాను అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.. అయితే కేవలం ధర మాత్రమే కాకుండా, బ్యాటరీ వినియోగానికి సరికొత్త అద్దె విధానాన్ని (BaaS) ప్రవేశపెట్టి మధ్యతరగతి వినియోగదారులకు ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని చేరువ చేసింది.రెండు రకాలుగా కొనుగోలు చేసే అవకాశంవినియోగదారులు ఈ కారును రెండు పద్ధతుల్లో సొంతం చేసుకోవచ్చు:BaaS (Battery-as-a-Service): బ్యాటరీ ధరను మినహాయించి కేవలం కారు ధరను మాత్రమే చెల్లించి, బ్యాటరీకి కిలోమీటరు ప్రాతిపదికన అద్దె కట్టడం.అప్‌ఫ్రంట్ (Upfront): బ్యాటరీతో కలిపి పూర్తి కారు ధరను ఒకేసారి చెల్లించడం.Maruti Suzuki e Vitara వేరియంట్లు, ధరల పట్టిక (Ex-Showroom)Maruti Suzuki e Vitara Price India 2026 ...
Suzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!

Suzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!

EV Updates, E-scooters
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్ర‌మ స్పంద‌న ఎందుకు? అధిక ధర ప్రభావమా?భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access‌ (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్క‌డ గ‌మ‌నించాలి..అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి?Society of Indian Automobile Manufacturers (SIAM) గణాంకాల ప్రకారం: జనవరి 2026లో మొత్తం 703 యూనిట్లు హోల్‌సేల్ పంపిణీ జ‌రిగింది. అందులో 201 యూనిట్లు మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేశారు.మొత్తం 1.23 లక్షల ఈ-టూ-వీలర్ల అమ్మకాలలో కేవలం 0.16% మార్కెట్ షేర్‌ను సాధించ‌గ‌లిగింది. ఫిబ్రవరి 1–14 మధ్య మరో 169 యూనిట్లు డెలివరీ చేసింది. ఈ గణాంకాలు మార్కెట్లో స్కూటర్‌కు మొదటి దశలో మిశ్రమ స్పం...
Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

వ్యవసాయ వార్తలు
రైతులకు శుభవార్త చెప్పిన Telangana Governmentతెలంగాణలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ (Fine Rice Bonus) నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.514.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సన్నవడ్లు పండించిన లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బోనస్ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, సన్నవడ్లు విక్రయించిన 2.17 లక్షల మంది రైతులకు ఈ బోనస్ అందించబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే క్వింటాల్‌కు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బకాయిలను విడుదల చేయడంతో రైతులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP)కి అదనంగా ఇవ్వబడు...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates