దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, భారతదేశ 5వ ప్రధానమంత్రి, రైతు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని…
ప్రభుత్వ అగ్రి విజన్లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల
హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…
MGNREGA : మహారాష్ట్ర రైతన్నలకు శుభవార్త: వ్యవసాయ రోడ్లకు 100% యాంత్రిక నిర్మాణం
ముంబై, డిసెంబర్ 8: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.…
Organic Farming | సేంద్రియ సాగులో ఆదర్శం.. సొంత బ్రాండ్తో మార్కెట్లోకి !
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య – రమణ రెడ్డి సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి…
Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతులకు సర్కారు గుడ్న్యూస్
Agriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధరలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త…
సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వండి
Telangana : సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడిన సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు.…
రేపటి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement
Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.…
BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబల్ ఇండెక్స్…
Kapas Kisan App : రైతుల చేతుల్లోనే మొత్తం మార్కెట్ సమాచారం, చెల్లింపుల వివరాలు!-
Kapas Kisan App : భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి రైతుల ప్రయోజనార్థం రూపొందించిన “కపాస్ కిసాన్ యాప్” ఇప్పుడు…


