Category: సేంద్రియ వ్యవసాయం
Agricultural News, Farmers,
Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!
Indian Agriculture 2047 | 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (Viksit Bharat) మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించనుందని తాజా ఆర్థిక సర్వే (Economic Survey 2026) స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఉత్పాదకత లోపాలు, వాతావరణ మార్పు ప్రభావాలు, నిర్మాణాత్మక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినవిగా ఉన్నాయని సర్వే హెచ్చరించింది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, […]
India EU Trade : మన రైతులకు దక్కే ‘వరాలు’ ఇవే!
India EU Trade Deal : EU భారత్ – యూరోపియన్ యూనియన్ (EU) మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (India EU Trade) కేవలం కార్లు, మొబైల్ ఫోన్లకే పరిమితం కాదు. దీని వెనుక మన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే పెద్ద అవకాశం దాగి ఉంది. హరిత మిత్ర పాఠకుల కోసం ఈ ఒప్పందం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక విశ్లేషణ: అత్యాధునిక యంత్రాలు.. ఇక చౌక!మన దేశంలో చాలా మంది రైతులు […]
Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!
Roof Garden Urban Farming : నగరవాసులకు ఇంటి ఆవరణలోనే లేదా డాబాపై (Rooftop) విషరహిత, స్వచ్ఛమైన కూరగాయలను పండించుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సిద్ధమైంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ‘ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకం’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ వివరాలు: ఈ శిక్షణలో ఏం నేర్పిస్తారు? ఎందుకు పాల్గొనాలి? ప్రస్తుతం మార్కెట్లో దొరికే కూరగాయల్లో పురుగుల మందుల […]
Urea Supply | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధి.. గత 8 ఏళ్లలో ఇదే రికార్డ్: మంత్రి తుమ్మల
Telangana Urea Supply 2026 | రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గత 8 ఏళ్లలో అత్యధిక అమ్మకాలు ప్రస్తుత యాసంగి (2025–26) సీజన్లో గత 8 సంవత్సరాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో యూరియా పంపిణీ జరిగింది. డిసెంబర్ 31 […]
Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!
Urea Shortage in Telangana | రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్ననేపథ్యంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల కొద్దీ తరబడి క్యూలో పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, కర్రలు క్యూలో పెట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’.. రైతులకు వరమా? శాపమా? ఎరువుల పంపిణీని […]
“రైతు యాంత్రీకరణ పథకం” కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు తమకు అవసరమైన వ్యవసాయ యంత్రాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. దరఖాస్తు విధానం (Step-by-Step): కావాల్సిన పత్రాలు (Required Documents): ముఖ్య గమనికలు:అర్హత: పట్టాదారు పాసుబుక్ కలిగి ఉండి, […]
జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు యాంత్రీకరణకు సర్వం సిద్ధం గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన యాంత్రీకరణ పథకాన్ని (Farm […]
ప్రభుత్వ అగ్రి విజన్లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల
హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 (Turmeric Value Chain Summit 2025) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్రి విజన్ 2047 – ఆర్థిక వృద్ధికి ఇంజిన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన […]
Organic Farming | సేంద్రియ సాగులో ఆదర్శం.. సొంత బ్రాండ్తో మార్కెట్లోకి !
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య – రమణ రెడ్డి సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి సేద్యం (Organic Farming )తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మిర్చి పంటకు వారంలో పలుమార్లు రసాయన పిచికారీ అవసరం అవుతుంది. కానీ ఈ దంపతులు ఒక్క కూడా రసాయన ఎరువులు ఉపయోగించకుండా వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువు వంటి స్వచ్ఛమైన ప్రకృతి ఆధారిత […]
