Agriculture
Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..
మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీ Mulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. సోమవారం ములుగు జిల్లా (Muluau) వాజేడు (Vajedu)మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు మంత్రి తుమ్మల, […]
National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్రత్యేకత ఏమిటి?
National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించేందుకు వారిని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్ (Kisan Diwas 2024), జరుపుకుంటారు. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి, రైతుల కోసం పోరాడిన ప్రముఖ నేత చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం 2024 దేశానికి వెన్నెముకగా నిలుస్తూ రక్తాన్ని చమటగా మార్చి […]
Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా
Northern Giant Hornet | హార్నెట్లు ( వెస్పా జాతికి చెందిన కీటకాలు ) కందిరీగలలో అతిపెద్దవి. ఇవి తేనెటీగలను వేటాడి తినే కీటకం. దీనిని ‘ మర్డర్ హార్నెట్ అని కూడా పిలుస్తారు. అయితే తేనెటీగల మనుగడకే ప్రమాదకరంగా మారిన మర్డర్ హార్నెట్ (Murder Hornet) వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా)ను నిర్మూలించేందుకు అమెరికా అనేక సంవత్సరాలుగా శ్రమిస్తోంది. ఎట్టకేలకు హార్నెట్ ను పూర్తిగా సంహరించినట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారికంగా ప్రకటించింది. మూడు […]
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. వలస జిల్లాగా పేరు పొందిన […]
Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
Hyderabad : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ ఇదిలాఉండగా.. […]
Medicinal plants | ఈ మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి..
Ayurvedic medicinal plants : మన ఆయుర్వేదంలో అనేక మొక్కలకు సంబంధించి వాటి ఉపయోగాలు, ప్రమాదాల గురించి ప్రస్తావించి ఉంటుంది. ఇందులో కొన్ని మొక్కలు ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి. అటువంటి మొక్క ఒకటి ఉంది.. ఇది ఉబ్బసం, దురద, పైల్స్, ఆస్తమాతో సహా అనేక సమస్యలకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. కానీ మీరు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుత మొక్క యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.. సాధారణంగా విషపూరితమైన మొక్కగా భావించే […]
Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. గజ్వేల్ మార్కెట్ […]
ఇంట్లో స్థలం లేనివారు.. కుండీలలో పండ్ల మొక్కలను ఇలా పెంచండి.!.
How to grow fruit plants in pots | మీరు ఎప్పుడైనా స్వంతగా పండ్ల చెట్లను పెంచుకోవాలని అనుకున్నారా, మీ ఇంట్లో తగినంత స్థలం లేదా? పండ్ల చెట్లు నిజంగా కంటైనర్ల(కుండీ) లో పెంచవచ్చా? వీటన్నింటికీ సమాధానం అవును అనే చెప్పవచ్చు. అపార్ట్మెంట్ నివాసితులు లేదా చిన్న ఇండ్లలో స్థలం లేనివారు వివిధ రకాల పండ్ల చెట్లను కుండీలలో పెంచుకోవచ్చు. కుండీలలో పండ్ల చెట్లను ఎందుకు నాటాలి? కంటైనర్లలో పండ్ల చెట్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. […]
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..
Agri News | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి […]