Tuesday, December 2Lend a hand to save the Planet
Shadow

Tag: renewable energy

తెలంగాణలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ – 2035 నాటికి 12,000 పబ్లిక్ స్టేషన్లు ‌‌ EV Charging Stations

తెలంగాణలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ – 2035 నాటికి 12,000 పబ్లిక్ స్టేషన్లు ‌‌ EV Charging Stations

charging Stations, EV Updates
EV Charging Stations Telangana | తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (EVCS) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందు కోసం రెస్టారెంట్లు, దాబాలు, హోట‌ళ్లు, ఇతర ఆహార దుకాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్ నుండి 500 మీటర్లలోపు స్థలాలు, రహదారుల వెంబడి ప్రభుత్వ యాజమాన్యంలోని భూములు వంటి కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, టైర్ I, II నగరాల్లోని ఇతర ప్రదేశాలలో పబ్లిక్ EVCSలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు రెడ్కో అధికారులు తెలిపారు. నగరంలో రహదారుల వెంబడి ఉన్న ప్రదేశాలకు ఇంకా ఆమోదం లభించలేదు. స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ పార్టీల నుండి దాదాపు 1500 దరఖాస్తులు వచ్చాయి.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,030 కంటే ఎక్క...
Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!

Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!

Solar Energy
ములుగు జిల్లాలోని 8 గ్రామాలకు కేంద్రం బంపర్ ఆఫర్అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసిన గ్రామానికి ‘మోడల్ సోలార్ విలేజ్’ బహుమతితెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం భారీ న‌జ‌రానాను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన 'మోడల్ సోలార్ విలేజ్' పైలట్ ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణ‌లోని ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను (Solar Village) కేంద్రంంలోని మోదీ ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి బ‌హుమ‌తి అంద‌జేయ‌నున్నారు.దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో థర్మ‌ల్ విద్యుత్ పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కేంద్రం ఫోక‌స్ చేసింది. ఇందులో భాగంగా 'ప్...
Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

General News
Solar Energy | సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ రంగం (Renewable Energy)పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు వెల్ల‌లించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతం చేసేందుకు సోలార్‌ విద్యుదుత్పత్తితోపాటు, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని అన్నారు.రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వాటి లబ్ధిదారులకు సోలార్‌ విద్యుత్‌ అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతినెలా కచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని వివ‌రించారు. జర్మన్‌ ప్రతినిధులు సూచించిన సోలార్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని (Solar Technology) రాష్ట్...
Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

Solar Energy
దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డుHyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న‌ కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ 10.53 కోట్లతో 514 గృహాల‌తోపాటు 11 ప్రభుత్వ భవనాలకుసౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 KW స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 KW సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 KW ఉందిజ మట్టి గోడలతో ఉన్న 3...
PM Surya Ghar Yojana : సోలార్ ప్యానెల్​తో మీ ఇంటికి వెలుగునివ్వడి.. ఉచిత విద్యుత్ పథకం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

PM Surya Ghar Yojana : సోలార్ ప్యానెల్​తో మీ ఇంటికి వెలుగునివ్వడి.. ఉచిత విద్యుత్ పథకం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Solar Energy
PM Surya Ghar Yojana : దేశంలో స్వచ్ఛమైన, పర్యావరణహితమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్తు (Free Current) ను అందిస్తారు. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుంది. కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందాలనుకుంటే.. సోలార్ రూఫ్ టాప్​ ద్వారా ఉచితంగా విద్యుత్​ను పొందాలనుకుంటే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అంటే ఏమిటి?దేశంలోని ప్రతి ఇంటికి పర్యావరణహితమైన, ఉచిత విద్యుత్తును అందించడం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన లక్ష్యం. ఈ పథకం కింద, లబ్ధిదారులకు వారి ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందిస్తుంది. ఇది విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గిస్తుంది. 2030 నాటిక...
EV Chargers : భారత్ లో  EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

charging Stations, EV Updates
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ‌‌ – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది.టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు 2023 మరియు 2025 మధ్య 4x వృద్ధిని సాధించాయి, మొత్తం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 5,500 నుండి 23,000 కు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, OEMలు, ఇతర థర్డ్ పార్టీ సొల్యూషన్ ప్రొవైడర్ల మధ్య పరస్పర సహకారంతో సాధ్యమైంది. ఇవి కేవలం 15 నెలల్లో 18,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్‌లను ఏర్పాటు చేశారు.EV Chargers : హైవేలపై 50కి.మీలోపు ఫాస్ట్​ చార్జర్లు...
NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు

NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు

Solar Energy
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై రూ.80,000 కోట్ల పెట్టుబడిపెద్ద రిజర్వాయర్లు, జలాశయాలపై తేలియాడే సౌర ప్లాంట్లుతెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్​ సింగ్ వివరించారు.తెలంగాణ లో సౌర (Solar Power), పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై దాదాపు రూ.80,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎన్టీపీసీ వెల్లడించింది. ముఖ్యంగా ఫ్లోటింగ్ సోలార్ (Floating Solar) (నీటి మీద తేలియాడే సౌర విద్యుత్...
Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

Solar Energy
టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో టాటా సంస్థ‌ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌ని ప్రభుత్వం పెట్టుకుంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశ‌గా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం టాటా పవర్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు. దీని ద్వారా 7.5లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సైతం కొత్త బ‌లం వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్...
Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Solar Energy
Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ (Telangana Renewable Energy)ని ప్రకటించాలని రాష్ట్ర‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దీనిపై ప్రకటన చేయనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాబట్టి, 2023-24లో 85,644 MUల నుంచి 2027-28 నాటికి 1,15,347 MUలకు, 2034-35 నాటికి 1,50,040 MUలకు విద్యుత్ అవసరం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. విద్యుత్ డిమాండ్ 2023-24లో 15,623 మెగావాట్ల (MW) నుంచి 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.2030 నాటికి 2000 మెగావాట్ల పునరుత్పాద‌క విద్యుత్‌పెరుగ...