Telangana news
Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందించింది. దేశంలో సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘మోడల్ సోలార్ విలేజ్’ పైలట్ ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను (Solar Village) కేంద్రంంలోని మోదీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి బహుమతి అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం […]
New EV Policy | ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే తెలంగాణలో కొత్తగా ఈవీ పాలసీ..
New EV Policy | రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. ఇది రేపటి నుంచే అమలులోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 41 కింద తెలంగాణ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని రేపటి నుండి ప్రారంభించనుంది. ఈ చొరవలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. కొత్త ఈవీ పాలసీ […]
వరంగల్ రీజియన్లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
New Electric Buses: వరంగల్ రీజియన్లో టీజీఎస్ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో కొత్తగా 82 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను కాంట్రాక్ట్ (Gross cost contract) ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ […]
Indira Mahila Dairy | మహిళలకు సబ్సిడీపై 2 పాడి పశువుల పంపిణీ
ఇందిర డెయిరీతో ఏడాదికి రూ.24 కోట్లు మహిళలకు ఆదాయం Indira Mahila Dairy | దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. మధిర(Madhira)లో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరించి మహిళా సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి తోడు రైతలు పాడి పరిశ్రమతో ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఆ ఆలోచనతోనే ఇందిరా మహిళా మహిళా డెయిరీ(Indira Mahila Dairy)ను 2011లో […]
నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు
కొత్తగూడెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన కొన్ని దశాబ్దాల నాటి రెండు చెట్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) తిరిగి నాటి వాటికి మళ్ళీ జీవం పోసింది.. కొత్తగూడెంలోని ఎస్సిసిఎల్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఆరు దశాబ్దాల నాటి పెద్ద మర్రిచెట్టు ఈదురు గాలులు, వర్షం కారణంగా నేలకూలింది. దీంతో కంపెనీ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్ బలరామ్, చెట్టును మరో చోటికి తరలించి నాటాలని సూచించడంతో నిపుణులు, సిబ్బంది రంగంలోకి […]