Hydro Electric Projects | జలవిద్యుత్పై తెలంగాణ సర్కార్ ఆసక్తి
Hydro Electric Projects : బూట్ (BOOT) పద్ధతిలో 22 జల విద్యుత్ కేంద్రాల (Hydro Electric Projects) ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క నేతృత్వంలో ఓ బృందం ఈ రోజు (గురువారం) హిమాచల్ ప్రదేశ్కు వెళ్లింది. Hydro Electric Projectsపై తెలంగాణ సర్కార్ ఆసక్తి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి […]
Battery Electric Vehicle : భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే.. ఆటోమొబైల్ రంగంలో విప్లవం
Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భవిష్యత్తంతా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలదేనట. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుందని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్కు చాలా గణనీయమైన వృద్ధి ఇది. మార్పునకు ప్రధాన కారణాలు ఏమిటి? […]
Tata Steel : దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘనత
Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను తయారు చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశం స్వచ్ఛమైన ఇంధన ప్రయత్నాలలో ఒక కీలక దశను సూచిస్తుంది. కంపెనీ హైడ్రోజన్-కంప్లైంట్ API X65 పైపులు టాటా స్టీల్ కు చెందిన ఖోపోలి ప్లాంట్లో దాని కళింగనగర్ ఫెసిలిటీలో ఉక్కును ఉపయోగించి మొదటి పైపులను […]
Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్
Solar cell Manufacturing Unit : తెలంగాణలో పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2500 మందికి […]
Sun Petrochemicals : తెలంగాణలో రూ.45,500 కోట్లతో భారీ సోలార్ పవర్ ప్రాజెక్టు
Solar Project in Telangana : తెలంగాణలో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే భారీ సోలార్ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థ (Sun Petrochemicals) ఆసక్తి కనబరిచింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ (Davos) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం సాధించిన […]
2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్?
Tiago EV vs MG Comet EV : ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ తీవ్రతరమైంది. టాటా మోటార్స్ ఇటీవల టియాగో EVని రిఫ్రెష్ చేసింది. ఈనేపథ్యంలో అప్ డేట్ చేసిన టాటా టియాగో EV , MG కామెట్ EV లో ఫీచర్లు, రేంజ్ లో తేడాలు ఏమిటి అనే విషయంలో కొనుగోలుదారుల్లో కొంత అయోమయం నెలకొంది.. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎలక్ట్రిక్ వాహనమో తెలుసుకునేందుకు ఈ […]
Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ 4,000 స్టోర్లు
Ola Electric : బెంగళూరు, డిసెంబర్ 19, 2024: భారతదేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన #SavingsWalaScooter ప్రచారాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇది ప్రతి భారతీయ ఇంటికి EVలను మరింత చేరువ చేయడానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. Ola Electric తన సేల్స్, సర్వీస్ నెట్వర్క్ను డిసెంబర్ 25న 4000 కి విస్తరించనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా EV పంపిణీ వేగవంతమైన రోల్ అవుట్లలో ఒకటిగా గుర్తించబడుతుంది. 3200+ కొత్త స్టోర్లతో దాని ప్రస్తుత […]
Hydrogen Fuel Train : మన హైడ్రోజన్ రైళ్లు ప్రపంచంలోనే ఎందుకు ప్రత్యేకమైనవి?
Green Hydrogen : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనం (Hydrogen Fuel Train)తో నడిచే రైలు ఇంజిన్ను అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. మన హైడ్రోజన్ రైళ్లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై అసాధారణమైన హార్స్పవర్ అవుట్పుట్ ను అందిస్తాయని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్-శక్తి (Hydrogen Energy) తో కూడిన రైళ్లను విజయవంతంగా […]
Electric Vehicle Park : కర్నూలులో 12,00 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్..
Electric Vehicle Park : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో […]
