Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

Fireproof Batteries వ‌స్తున్నాయి…

Fireproof Batteries వ‌స్తున్నాయి…

EV Updates
అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసిన చేసిన విష‌యం తెలిసిందే. గత నెలలో DT 3000 అనే స‌రికొత్త Electric scooter విడుద‌ల చేసి దూకుడుగా ముందుకెళుతోంది.కోమాకి ఆపరేషన్స్ హెడ్ సుభాష్ శర్మ మాట్లాడుతూ..Fireproof Batteries (ఫైర్ ప్రూఫ్ బ్యాటరీల కోసం) మేము పేటెంట్ పొందే ప్రక్రియలో ఉన్నాము" అని చెప్పారు.గత కొన్ని రోజు...
తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ

తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ

EV Updates
బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్ట‌రీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్ల‌డించారు.One Moto EV  కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph, ధర రూ.1,30,000;2.బైకా : గ‌రిష్ట వేగం 105 kmph. ధర రూ.1,91,0003. ఎలెక్టా : గ‌రిష్ట వేగం 100 kmph, ధర రూ. 1,99,999.ఈ వేరియంట్‌లు తొమ్మిది రంగులలో లభిస్తాయి. One Moto EV కంపెనీ తన మొదటి అనుభవ కేంద్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. హబ్‌ను ప్రారంభించిన తర్వాత వన్ మోటో ఇండియా భాగస్వామి సమీర్ మొయిదిన్ మాట్లాడుతూ.. “మా తయారీ యూనిట్‌ను ...
హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

EV Updates
హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV త‌యారీ సంస్థ .. One Moto.. భార‌త‌ దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వ‌న్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు అవ‌కాశం ఉంటుంది. EVల‌పై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది. https://youtu.be/uK0I5zf7nnYఎక్స్‌పీరియ‌న్స్ హబ్‌ని ప్రారంభించిన సందర్భంగా వన్ మోటో ఇండియా వ్యవస్థాపకుడు / ప్రమోటర్ మహమ్మద్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ.. ``కస్టమర్ EVల గురించి తెలుసుకోవాలి. పూర్తి సమాచారంతో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉత్పత్తి నాణ్యతను అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో మేము ఎక్స్‌పీరియన్స్ హబ్‌ను ప్రారంభి...
Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

EV Updates
Ev sales 162% పెరిగాయ్‌..భార‌త‌దేశంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో  మొత్తం 162 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం తెలిపారు.ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఏడాది ప్రాతిపదికన, అమ్మకాలు గ‌ణ‌నీయంగా పెరిగాయని తెలిపారు. కేటగిరీల వారీగా electric ద్విచక్ర వాహనాలు 423 శాతం, మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు 238 శాతం, బస్సుల విక్రయాలు 1,250 శాతం చొప్పున ఐదు రెట్లకు పైగా పెరిగాయని ఆయన వెల్ల‌డించారు.ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో మొత్తం 10,95,746 Ev sales (ఎలక్ట్రిక్ వాహనాలు) నమోదయ్యాయని, 1,742 ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి లోక్‌సభకు తెలిపారు.బ్యాటరీ మార్పిడి విధానం గురించి గడ్కరీ మాట్లాడుతూ..  మొత్తం 85 శాతం లిథియం ఐరన్ బ్యాటరీని భారతదేశంలోనే త...
మరో వాహనం కాలిపోయింది..

మరో వాహనం కాలిపోయింది..

EV Updates
ఈసారి Pure EV వంతు.. చెన్నైలో Pure EV ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకొని కాలిపోయింది. మార్చి 26న, పూణెలో ఓలా యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే..  అంతకు ముందు ఒకినావా ద్విచక్ర వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది. Ola,  Okinawa Autotech కు చెందిన electric vehicles ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మంటల్లో చిక్కుకున్న కొద్ది రోజుల తర్వాత, తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.  ఈసారి మన హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగడం, ఈవీల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర చెన్నైలోని నివాస ప్రాంతమైన మంజంపాక్కంలోని మాథుర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ఈ సంఘటన  ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో అది వైరల్ అయింది. ఈ వీడియో లో స్కూటర్ నుండి పొగలు కక్కుతున్న దృశ్యాలు ఉన్నాయి. 26 సెకన్ల న...
ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

EV Updates
భారతదేశంలోని రోడ్లు ఆకుప‌చ్చ‌గా మారుతున్నాయి. ఇది మొక్క‌ల పెంప‌కం వ‌ల్ల కాదు.. రోడ్ల‌కు రంగు వేయ‌డం కూడా కాదు.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles ) అమ్ముడ‌వుతున్నాయి. ఫ‌లితంగా ప‌ర్యావ‌ర‌ణ స‌హిత, కాలుష్య‌ర‌హిత ర‌వాణా వ్య‌వ‌స్థ పురోగ‌మిస్తోంది. ఒక విధంగా ఇది గ్రీన్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ది బెటర్ ఇండియా సంస్థ భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉన్న ఐదు రాష్ట్రాలతో మాప్ ను త‌యారు చేసింది. దేశంలో ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర  రాష్ట్రాల్లో ఇటీవ‌ల కాలంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు విప‌రీతంగా పెరిగాయి.యూపీలో 2,55,700 ఢిల్లీలో 1,25,347 కర్ణాటకలో 72,544 బీహార్‌లో 58,014 మహారాష్ట్రలో 52,506 ఈవీ రిజిస్ట్రేషన్లు జ‌రిగాయి.https://youtu.be/_x...
Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

EV Updates
ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) త‌న "ఓలా ఎస్1 ప్రో" (Ola S1 Pro ) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్  ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోలీ రోజు ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటే..  ఓలా మాత్రం ధరలను పెంచి కస్టమర్లకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. 2022 మార్చి 18న చివరి వరకూ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే పాత ధ‌ర రూ.1.29 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయ‌వ‌చ్చు. తాజా సమాచారం ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు హోలీ మ‌రుస‌టి రోజు నుంచి పెరగనున్నాయి. హోలీ ప‌ర్వ‌దినం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు కోసం 17, 18వ తేదీల్లో ప‌ర్చేజ్ విండోను తెరిచింది. ఆ వ్య‌వ‌ధిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి ఈ ధరల పెంపు వర్తించదు. అయితే ఈ కంపెనీ తదుపరిగా ఓపెన్ చేయబోయే ప‌ర్చేజ్ విండోలో వీటి ధరలను ప...
Ola s1 pro బుకింగ్స్ మళ్ళీ షురూ

Ola s1 pro బుకింగ్స్ మళ్ళీ షురూ

E-scooters, EV Updates
ప్రముఖ EV తయారీదారు Ola Electric..  తన Ola S1 Pro కొనుగోలు కోసం పర్చెస్ విండోను  హోలీ రోజున అంటే మార్చి 17 మరియు 18 తేదీలలో ఓపెన్ చేస్తోంది.ఈ సందర్భంగా ఓలా స్పెషల్ ఎడిషన్ కలర్ 'గెరువా'ని కూడా అందిస్తోంది. అయితే ఇది రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిజర్వేషన్‌లను కలిగి ఉన్న కస్టమర్లు  17న కొనుగోలు చేయడానికి ముందస్తు యాక్సెస్‌కు అర్హులవుతారు. ఇతరులు మార్చి 18న కొనుగోలు చేయవచ్చు.కస్టమర్‌లు ola S1 Pro లోని ఇతర పది రంగుల్లో దేనినైనా కొనుగోలు చేయవచ్చు. మొదటి కొనుగోలు విండో మాదిరిగానే, పూర్తిగా డిజిటల్ చెల్లింపు ప్రక్రియ Ola యాప్ ద్వారా మాత్రమే ఉంటుంది. డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్లు కూడా కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి."అధిక కస్టమర్ డిమాండు"కు అనుగుణంగా ప్రస్తుతం ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ఉత్పత్తి, డెలివరీలను "  పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర...
Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

EV Updates
Ather electric scooter భాగాలను త‌యారీకోసం Foxconn తో ఒప్పందం Ather electric scooter : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ Ather Energy (ఏథర్ ఎనర్జీ..) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కీలకమైన భాగాలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి Foxconn (ఫాక్స్‌కాన్) టెక్నాలజీ గ్రూప్ కంపెనీ అయిన భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో ఒప్పందాన్ని కుదుర్చ‌కుంది. ఇందులో భాగంగా, భారత్ ఎఫ్‌ఐహెచ్ ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డ్యాష్‌బోర్డ్, పెరిఫెరల్ కంట్రోలింగ్ యూనిట్లు, ఏథర్ 450X అలాగే 450 ప్లస్ Electric Scooters (ఎలక్ట్రిక్ స్కూటర్‌) కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) అసెంబ్లీలను తయారు చేయ‌నుంది.మార్కెట్‌లో తమ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులైన Ather 450X, Ather 450 Plus డిమాండ్‌ను తీర్చేందుకు, తయారీ వ్యవస్థను మెరుగుపరచడమే ఈ ఒప్పందం లక్ష్యమ‌ని అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తులు ‘టర్న్-కీ’ మ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు