Category: General News
Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం
Hyderabad : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) ఎనిమిదో ఎడిషన్ను జీఐసీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. కీసరగుట్ట (Keesaragutta ) లోని రామలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలోమొక్కలు నాటడం ద్వారా మాజీ ఎంపీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు . వారు కొత్త ఎడిషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. నా జీవితాంతం కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను […]
Green India Challenge | సుందర్బన్స్లో మడ అడవుల పెంపకం
Green India Challenge | 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు నూతన దిక్సూచి అవుతోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్(Sundarbans)లో 2,000 మడ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సముద్ర తుఫానుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) ప్రేరణ కాగా, ఉమాశంకర్ మండల్ (Uma […]
New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ […]
Ather Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని వివరాలు ఇవే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Ather Energy, తన పాపులర్ మోడల్ Ather Riztaకి కొత్త వేరియంట్ను జోడించింది. ఇటీవల ప్రారంభించిన “Rizta S 3.7” వేరియంట్తో, ఇప్పుడు రిజ్టా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది స్మార్ట్ డిజైన్, అధిక రేంజ్, వినియోగదారులకు అనుకూలమైన ఎంపికలతో మార్కెట్ను ఆకర్షిస్తోంది. ఈవీ మార్కెట్ లో ఏథర్ రిజ్టా మోడల్ భారీ విజయాన్ని సాధించింది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో […]
Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Guptha) ఢిల్లీ ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించారు. ‘దేవి యోజన’ (Devi Yojana) కింద 400 ఈ-బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ రోడ్లపైకి మరో 2,080 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ(BJP), దేశ […]
EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు
EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం […]
Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర రవాణా మంత్రి పంకజ్ సింగ్ (Minister Pankaj singh) మాట్లాడుతూ ఈ బస్సులు ఏప్రిల్ నుంచి రావడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఢిల్లీ (Delhi) ని భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రాజధానిగా మార్చడమే మా లక్ష్యం. 2027 నాటికి రాజధానిలోని అన్ని బస్సులను […]
Amara Raja | దివిటిపల్లిలో అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..
Amara Raja Giga Factory in Divitipalli | తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లో నాలుగు తయారీ యూనిట్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ వేడుకలో భాగంగా, అమర రాజా కంపెనీ రాబోయే గిగా ఫ్యాక్టరీ-1 (Amara Raja Giga Factory 1) , లోహమ్ కంపెనీ కీలకమైన ఖనిజ శుద్ధి, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్, స్సెల్ ఎనర్జీ సెల్ కేసింగ్ తయారీ యూనిట్, […]
New Electric Bikes | ఈ బడా కంపెనీ నుంచి మార్చి 5న మరికొన్ఇన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు
Ultraviolette New Electric Bikes : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అద్భుతమైన పనితీరుతోఅల్ట్రావయోలెట్ దూసుకుపోతోంది. అల్ట్రావయోలెట్ F77 భారతీయ రోడ్లపై అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ గా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే.. అయితే, F99 ప్రోటోటైప్ క్లోజ్డ్ సర్క్యూట్లలో అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. అల్ట్రావయోలెట్ ఇప్పుడు F77 దాటి తన లైనప్ను విస్తరించాలని. భవిష్యత్తులో మరింత వైవిధ్యమైన వేరియంట్లను ప్రవేశపెట్టాలని చూస్తోంది. మార్చి 5న కొత్త లైనప్ రిలీజ్ బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ […]
