సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..
Suzuki Motor | మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-వితారా (EV model e-Vitara) ను సోమవారం మిలన్లో ఆవిష్కరించింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లోకి కంపెనీ ముందడుగు వేసినట్లైంది. వచ్చే ఏడాది గుజరాత్ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2025 వేసవిలో యూరప్, భారత్, జపాన్తో సహా వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభమవుతాయ కంపెనీ వెల్లలడించింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ తన మొదటి భారీ ఉత్పత్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ని ఆవిష్కరించింది. Suzuki […]
Air pollution | ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైనది.. ఢిల్లీ కంటే 6 రెట్లు అధ్వాన్నంగా..
Air pollution | చలికాలంలో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఢిల్లీ కంటే ఆరు రెట్లు అధ్వాన్నంగా ఉన్న మరో నగరం తెరపైకి వచ్చింది. ఇది పాకిస్తాన్లోని ప్రధాన నగరాలలో ఒకటైన లాహోర్ (Lahore)ఈ ఘనతను మూటగట్టుకుంది. దీని వాయు నాణ్యత సూచిక (Air Quality Index ) ఆదివారం 1,900 వద్ద ఉంది.14 మిలియన్ల జనాభా ఉన్న లాహోర్ నగరంలో AQI ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే ఆరు […]
వరంగల్ రీజియన్లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
New Electric Buses: వరంగల్ రీజియన్లో టీజీఎస్ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో కొత్తగా 82 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను కాంట్రాక్ట్ (Gross cost contract) ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ […]
Indira Mahila Dairy | మహిళలకు సబ్సిడీపై 2 పాడి పశువుల పంపిణీ
ఇందిర డెయిరీతో ఏడాదికి రూ.24 కోట్లు మహిళలకు ఆదాయం Indira Mahila Dairy | దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. మధిర(Madhira)లో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరించి మహిళా సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి తోడు రైతలు పాడి పరిశ్రమతో ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఆ ఆలోచనతోనే ఇందిరా మహిళా మహిళా డెయిరీ(Indira Mahila Dairy)ను 2011లో […]
72 hours Rush | ఓలా S1 ఈవీ స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్ రూ.30 వేల వరకు ప్రయోజనాలు
బెంగుళూరు : భారత్ లో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్’ ఆఫర్లలో భాగంగా దీపావళి పర్వదినం సందర్భంగా అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపేయిన్ 72 గంటల రష్ (72 hours Rush)ని ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఓలా S1 పోర్ట్ఫోలియోపై రూ.25,000 వరకు డిస్కౌంట్ను పొందవచ్చు. స్కూటర్లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. కొనుగోలుదారులు ఈ ఆఫర్లను 31 అక్టోబర్, 2024 వరకు […]
Poisonous Plants : ప్రాణాలు తీసే ఈ ప్రమాదకరమైన మొక్కలకు దూరంగా ఉండండి..!
భూమిపై జీవరాశులకు మొక్కలే ఆధారం.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు చల్లని నీడ మాత్రమే కాకుండా, ప్రాణవాయువు, వర్షాలు ఇలాంటివి మనకు మొక్కల ద్వారానే అందుతాయి. అయితే మన చుట్టూ అందమైన పూల మొక్కలే కాకుండా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని తాకినా.. వాటి గాలి పీల్చినా లేదా తిన్నా అనేక రోగాలబారినడే ప్రమాదముంది. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అందుకే మన చుట్టూ ఉన్న మొక్కలపై సరైన అవగాహన పెంచుకోవాలి. పశువులకు, మానవులకు […]
టీవీఎస్ నుంచి మరో రెండు ఈవీ స్కూటర్లు..
New TVS EV | TVS మార్చి 2025 నాటికి మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మొత్తం 1.27 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది, దీని ద్వారా రూ. 1,600 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. New TVS EV: టీవీఎస్ మోటార్స్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోందనిTVS మోటార్ డైరెక్టర్, CEO, KN రాధాకృష్ణన్ ఇటీవల ప్రకటించారు. […]
Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
Hyderabad : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ ఇదిలాఉండగా.. […]
