Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. గజ్వేల్ మార్కెట్ […]
EV Scooter | ఓలా ఈవీ స్కూటర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..
Ola Electric launches Biggest Ola Season Sale | దసరా, దీపావళి ఉత్సవాల సందర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంపర్ ఆఫర్ను ప్రవేశపెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ ‘BOSS – బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్’ని ప్రారంభించింది.ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్ఫోలియోను రూ.49,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. బెంగళూరు, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పండుగ సీజన్ కోసం BOSS – బిగ్గెస్ట్ ఓలా […]
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..
Electric Two-Wheeler Sales | ఎలక్ట్రిక్ వాహన విపణిలో గత సెప్టెంబర్ ఈవీ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్సైకిళ్లు, మోపెడ్లు విక్రయాలు జరగగా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024 […]
Cabbage Pulao Recipe | క్యాబేజీతో నోరూరించే పులావ్ ఇలా చేసుకొని ఆస్వాదించండి..
Cabbage Pulao Recipe | క్యాబేజీ రైస్ లేదా క్యాబేజీ పులావ్ ఆరోగ్యకరమైన, రుచికరమైన భారతీయ వంటకం. దీనిని బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు క్యాబేజీతో తయారు చేస్తారు. క్యాబేజీ పులావ్ కు కావలసినవి 1 కప్పు బాస్మతి బియ్యం 1 చిన్న చిన్న క్యాబేజీ, 1 ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1 టమోటా, తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ 2-3 పచ్చిమిర్చి, తరిగినవి 2 టేబుల్ స్పూన్లు నూనె లేదా […]
దసరా బంపర్ ఆఫర్ టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3లక్షల డిస్కౌంట్
TATA festival Discounts: పండుగల సీజన్ దాదాపు ప్రారంభమైంది. నవరాత్రులు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త గృహపకరణాలు వాహనాలు కొనుగోలు చేస్తుంటారు.. ఈ . పండుగల సీజన్ను మరింత సద్వినియోగం చేసుకునేందుకు ఆటో కంపెనీలు కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న ఆటో తయారీ కంపెనీ టాటా మోటార్స్ పండుగ ఆఫర్లను ప్రవేశపెట్టింది. కంపెనీ తన ప్రసిద్ధ […]
రూ.10,900 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్తగా సబ్సిడీ పథకం
PM E-DRIVE subsidy scheme | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు, ఛార్జింగ్ మౌలికళ వసతుల కల్పనకు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.10,900 కోట్లతో ‘పీఎమ్ ఇ-డ్రైవ్’ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలయిన EMPS-2024 (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో PM E-DRIVE పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం […]
Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి
Nexon CNG vs Maruti Brezza CNG | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ CNG వేరియంట్ ను ఎట్టకేలకు టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో దీనిని ప్రదర్శించారు. మల్టీ పవర్ట్రెయిన్ ఎంపికలను అందించే భారతీయ మార్కెట్లో నెక్సాన్ మాత్రమే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, ఇప్పుడు CNG వేరియంట్లలో అంబాటులో ఉంది. దీని సెగ్మెంట్ లీడర్, మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి గట్టి పోటీనిస్తోంది.రెండు […]
Flipkart | పండుగ బంపర్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
Flipkart Big Billion Days Sale : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో EV అమ్మకాలు మాత్రం దూకుడుగా సాగుతున్నాయి. జూలైలో ఈవీ విక్రయాలు రికార్డు సృష్టించాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS), జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులోకి వస్తుంది. దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ […]
TGSRTC Electric Buses | రోడ్లపైకి కొత్తగా 500 ఎలక్ట్రిక్ బస్సులు.. హైదరాబాద్ లో ఇక డీజిల్ బస్సులు ఉండవు..
TGSRTC Electric Buses | హైదరాబాద్ మహానగరం క్రమంగా డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి రవాణా, […]
